Telangana | కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వామపక్షాలు తాము కోరిన సీట్లపై కాంగ్రెస్కు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించల�
Congress | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన కాంగ్రెస్ చివరకు మొండి చెయ్యి చూపించేందుకు సిద్ధమైం�
Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి.
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రగతికి సోపానంగా నిలుస్తున్నాయని అన్నారు. బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో క�
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
CPI | రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్