మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రగతికి సోపానంగా నిలుస్తున్నాయని అన్నారు. బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో క�
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
CPI | రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్
పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏండ్ల కిందట తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేకమంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీ�
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు.
‘ప్రధాని మోదీ సాబ్, మన్ కీ బాత్ కాదు.. ఆదివాసీల గోడు వినం డి’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత, సీపీఎం జాతీయ నేత బృందా కారత్ అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారని కేరళ సీపీఎం నేతలు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎజెండాలో భాగంగానే బీజేపీ ఈ సినిమాను తీసుకొచ్చింద�