పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను గురువారం నాటికి విడుదల చేయాలని.. లేనిపక్షంలో శుక్రవారం నుంచి స్వయంగా తానే ధర్నాకు దిగుతానని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ హెచ్చరించారు.
గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నార
CPM | వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవి�
Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు తమ్మినేని వీ�
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని సీపీఎం తిరస్కరించింది. ప్రజల మత విశ్వాసాలతో రాజకీయాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతున్నది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో
సీపీఎం సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందిన కమ్యూనిస్టు వాసుదేవ ఆచార్య (81) కన్నుమూశారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఆయన కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ
తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం (CPM) సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్తో (Congress) పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 14 మంది అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు అసెంబ్లీ స్థ�