సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు ముగింపు దశకు చేరుకున్నాయి.
Prakash Karat | ప్రధాని మోదీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం(CPM) నాయకుడు ప్రకాష్ కారత్(Prakash Karat) అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని, అందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు సమాయత్తమవుతున్నామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న స
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే..రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రపంచంలో ఎలక్టోరల్ డిక్టేటర్షిప్ అనే కొత్త సంస్కృతి తెర�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ను 6 వేలకు పెంచేవరకు ఉద్యమిస్తామని హెచ్చ�
బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇటీవల పలువురు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కా
మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఎల్ మాస్లైన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యా�
కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం), గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రెండు రోజల క్రితం తనను ‘కేర్ టేకర్ గవర్నర్'గా పేర్కొన్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోవిందన్న�
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో దానిపై పోరాటానికి దిగారు. సనాతన పరిరక్షణ కోసం నడుం బిగించారు. దీంతో బీజేప�
మూసీ నది ప్రక్షాళన పేరిట పేదలకు నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీపీఎం నాయకురాలిగా సేవలందించిన ఎన్ఎస్ లక్ష�
KTR | పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా, సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిర