వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు
Crops damaged | ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులకు స్టేషన్ ఘన్పూర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.
మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని బిక్యతండాలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు.
కొవిడ్ సమయంలో మునుగోడు మండలంలోని కల్వలపల్లికి నిలిచిన బస్సు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.
తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీరు చంద్రుగొండ మండలానికి అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఆందోళన వ్యక�
పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని ఇందుకోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొరటికల్-శిర్దపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పను�
ఎన్నికల సమయంలో ఆలేరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశ్ డిమాండ్ చేశారు. వడ్డేమాన్ బాలరాజు అధ్యక్షతన ఆలేరు పట్టణంలోని సీపీఎం ప�
Kollapur town | కొల్లాపూర్, మార్చి 06: కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాల కోసం 1981లో కొనుగోలు చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలిచ్చారు. ప్రభుత్వం వారికి న్యాయం చేస్తామని హామీ
CPM | పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని.. చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. సాగర్ నీటితో చెరువులన్నీ నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని �