తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్ట్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీరు చంద్రుగొండ మండలానికి అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఆందోళన వ్యక�
పట్టణాల్లో భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని ఇందుకోసం 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొరటికల్-శిర్దపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పను�
ఎన్నికల సమయంలో ఆలేరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశ్ డిమాండ్ చేశారు. వడ్డేమాన్ బాలరాజు అధ్యక్షతన ఆలేరు పట్టణంలోని సీపీఎం ప�
Kollapur town | కొల్లాపూర్, మార్చి 06: కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాల కోసం 1981లో కొనుగోలు చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పట్టాలిచ్చారు. ప్రభుత్వం వారికి న్యాయం చేస్తామని హామీ
CPM | పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని.. చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. సాగర్ నీటితో చెరువులన్నీ నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని �
CPM | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. పట్టణంలో 2013లో విలీనమైన మామిళ్లగూడెం గ్రామప�
ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు �
రామోజీ ఫిలిం సిటీలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని సీపీఎం జిల్లా నాయకులు పి. జగన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ముకనూరు గ్రామంలో సోమవారం రామోజీ ఫిలింసిటి ఇంటి స్థలాల పోరాట కమిట�
CPM | మిర్యాలగూడ, మార్చి 3 : ప్రస్తుత వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా..గ్రామాలు, వార్డుల వారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి తాగునీటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ�
‘కుల విమోచన పోరాట సమితి’ (కెవీపీఎస్) నేపథ్యం నుంచి ఎదిగివచ్చిన దళితుడు, సీపీఎం కార్యకర్త జాన్ వెస్లీ, ఆ పార్టీపై మొదటి నుంచి గల అగ్రకుల నాయకత్వ ఆధిపత్యాన్ని భంగపరుస్తూ, తెలంగాణ సీపీఎం కొత్త కార్యదర్శిగ�
CPM | మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డంపు యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏవో యూనుస్కు వినతి ప్రతం అందజేశారు.