KARIMNAGAR CPM | మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తే రానున్న కాలంలో పతనం కాక తప్పదని, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్ హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం జిల్లా బోనకల్లు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, ర్యాలీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని అలాగే విద్యార్థుల అక్రమ అరెస్టును ఖండిస్తూ పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, నాగన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 189, 203లో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని శనివారం సీపీఎం ఇంటి స్థ�
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్య�
భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపే
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతు
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలను, సీపీఐ
CPM | ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.
జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి గుంతలమయమై వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, కావునా రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ రాష్ట్ర ప్రభుత్�