పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాన్ని గురువారం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ముందుగా పాల్వంచ పట్టణంలోని పలు వీధుల్లో భా�
ఈ నెల 30న గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్�
కొత్తగూడెం మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే.రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 25న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ జిల్లా భూములకే వినియోగించాలనే డిమాండ్తో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును జ�
ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు స్థానిక కొత్త బస్టాండ్ సుందరయ్య స్థూపం నుండి గోవింద్ సెంటర్ మీదుగా ఎండీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల ముందు సీపీఎం పార్టీ పట్టణ, మండల కమిటీ
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదుల చేసినది దుర్మార్గపు దాడి అని, సమస్త సమాజం ఈ దాడిని ఖండించాలని, ఇలాంటి విద్రోహ చర్యలను అ�
కార్మిక వర్గానికి గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జి
కామ్రేడ్ రుద్రాక్ష యర్రయ్య చూపిన దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్ల స్థలాలు, రైతు భరోసా, రుణమాఫీ చేయాలని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్, పేదల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు.
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రాణాదివ్యనగర్లో గ్యాస్బండ, కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్�