గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆ�
కామ్రేడ్ రోడ్డ అంజయ్య స్ఫూర్తితో పేదలకు ప్రభుత్వ భూములు దక్కే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జాంగిర్ తెలిపారు.
కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గమని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, సీపీఎం సూర�
CPM | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.
మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనుల ప్రాణాలు తీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు భూక్య బ�
సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులకు ఇవ్వాలని, అలాగే గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చే�
పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం అంతా కలిసి పోరాడుదామని సీపీఎం నల్లగొండ జిల్లా కా�
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బోనక�
శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని కార్మిక సంఘ నాయకుడు బెజవాడ రవిబాబు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరిం
ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకే ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్�
RAMAGUNDAM CPM | కోల్ సిటీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవ