హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ఎంపీ పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతో నిజాలను ప్రజలకు చెప్పాలని సీపీఎం రాష్�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీపీఎం పార్టీ కట్టంగూర్ మండల నాయకులు పాదయాత్ర చేపట్టారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపార�
గ్యాస్ ధర పెంపుపై సీపీఎం, సీపీఐ భగ్గుమన్నది. వెంటనే సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. గురువారం తాండూర్ గ్రామ పంచాయతీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చ
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం నల్లగొండ ప�
PEDDAPLLY CPM | పెద్దపల్లి : ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వం వీటికి భిన్నంగా దేశ ప్రజల పైన భారం మోపే విధంగా గ్యాస్ పై రూ.50 పెంచడం పై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రం�
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్�
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�
petrol and gas | కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకల
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడ