ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�
petrol and gas | కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకల
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
ఇటీవల కురిసిన అకాల వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులను సత్వరమే ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడ
యాసంగి సీజన్ ధాన్యం దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తరుగు మోసాలను అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ ద�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
CPM | హెచ్సీయూ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను, సీపీఎం పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ షాపూర్ నగర్లోని రైతు బజార్ నుంచి సాగర్ హోటల్ చౌరస్తా వరకు సీపీఎం కార్యకర్తలు నిరసన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండను సీపీఎం జూలూరుపాడు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు.