కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా చింతకాని మండల తాసిల్దార్ కార్�
Pharmacity | ఫార్మాసిటీ బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ పిలుపునిచ్చార�
ఎవరు జర్నలిస్టులో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టుల సంఘాలను కోరారు. జర్నలిస్టుల సంఘాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నప్పుడు ఎవరు జర్నలిస్టులో తేల్చే బాధ్యత ఏ రాజకీయ పార్టీ జర్నలిస్టు సంఘానికి
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని పార్టీ ఆధ్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సీపీఎం పోరుబాట సర్వే కార్యక్రమంలో భాగంగా మును�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూములు ఇచ్చిన రైతులను విస్మరించి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనం కోసం పక్క జిల్లా ఖమ్మంకు నీటిని తరలించుకుపోవడాన్ని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు త�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బ�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం (CPM) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా లోకల్బాడీ ఎన్నికల
వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు
Crops damaged | ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరు అందక జిల్లాలో పంటలు ఎండిపోయిన రైతులకు స్టేషన్ ఘన్పూర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు.
మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని బిక్యతండాలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు.
కొవిడ్ సమయంలో మునుగోడు మండలంలోని కల్వలపల్లికి నిలిచిన బస్సు రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.