కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాటలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తూ కార్మికుల పని గంటలు పెంచడం దారుణమని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర పట్టణంలోని భగత్�
కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫం
నిజాం పాలనలో భూస్వాములు పెత్తందారులు జాగీరుదారులు తెలంగాణలో సాగించిన వెట్టి చాకిరి నిర్బంధపు శ్రమకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేసి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీపీఎం జిల్లా కార్యదర్శ�
ఈ నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా
రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రామన్నపేట -అమ్మనబోలు ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేశ్, శాఖ కా�
అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం సాధారణ ప్రజలకు మరో చట్టమా అని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అధికారులపై మండిపడ్డారు. గురువారం ఎండీఓ కార్యాలయం, ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్�
అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించకుండా, అనర్హులకు, కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో అర్హులైన పేదలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు ది�
Double Bed Rooms | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగద�
జిల్లా కేంద్రంలో ఆదివారం కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల నిర్బంధంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రహోం మంత్రి అమిత్షా నిజామాబాద్లో పసుపుబోర్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆఫీసులో ప్రారంభించడం తప్ప.. బోర్డు పనుల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనం�
సింగారం గ్రామంలో ఎర్రజెండా ఎగిరినప్పుడు అంతయ్యకు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యా నాయక్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ జులై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ నల్లగొండ జ�
రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వ పనుల పునర్నిర్మాణంలో ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోకుండా పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్�