BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాపై బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది.
కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్(101) సోమవారం కన్నుమూశారు. పేదల పక్షపాతిగా, భారత్లో వామపక్ష ఉద్యమంలో చివరి సీనియర్ నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఎనిమిది దశాబ్దాల తన సుదీర్ఘ రాజక
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యద
నల్లగొండ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ప్రజలు త్రీవమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ తాసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ అండ్ రూరల్గా విభజించాలని �
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మా�
Labour Codes | నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలని ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాటలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పయనిస్తూ కార్మికుల పని గంటలు పెంచడం దారుణమని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర పట్టణంలోని భగత్�
కార్మికుల శ్రమ దోపిడీని పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం గోషామహల్ కన్వీనర్ పి.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 8 గంటల స్థానంలో 10 గంటలు పనిచేయాలన్న నిబంధనను వెనక్�
ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్�
దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫం
నిజాం పాలనలో భూస్వాములు పెత్తందారులు జాగీరుదారులు తెలంగాణలో సాగించిన వెట్టి చాకిరి నిర్బంధపు శ్రమకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేసి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీపీఎం జిల్లా కార్యదర్శ�
ఈ నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా