బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఆలేరు ప
ప్రజా ప్రభుత్వంలో భూస్వాములకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మరి అర్హులైన నిరుపేదల పరిస్థితి ఏంటని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం చింతకాని తాస�
బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డితో కలిసి
బోనకల్లు మండల కేంద్రంలోని విద్యుత్ సేవా కేంద్రం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా ఏడిఈ పోతగాని కిరణకుమార్ వైఖరికి నిరసనగా గోవిందాపురం గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై చేసిన దాడిని బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని, పెహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్లలో ఎంత మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని
కట్టలేరుపై ఏర్పాటు చేసిన లిఫ్ట్కు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే 400 ఎకరాలు సాగు అవుతుందని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్రావు అన్నారు. గురువారం మండలంలోని తొర్లపాడు గ్రామంలో �
రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, వా�
BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు �
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాపై బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం గ్రామం నుండి దోసపాడు వెళ్లే ప్రధాన రహదారి అద్వానంగా తయారైంది. కురుస్తున్న వర్షాలకు చిత్తడిమయమై, గుంతలుగా మారింది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమైంది.
కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్(101) సోమవారం కన్నుమూశారు. పేదల పక్షపాతిగా, భారత్లో వామపక్ష ఉద్యమంలో చివరి సీనియర్ నాయకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఎనిమిది దశాబ్దాల తన సుదీర్ఘ రాజక
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో అక్రమ పద్ధతిలో బిల్లులు వసూలు చేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యద