ఒకవైపు ప్రజా సమస్యలు, మరోవైపు రైతులు పడుతున్న తిప్పలు వెరసి ఖమ్మం రూరల్ మండలంలో ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గడిచిన వారం రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస�
రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏఓ పద్మజకు సిపి
తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అ
ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సభ్యుడు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం జిల్లా పోరుబాటలో భాగంగా ఆస్పత
కనీస వసతులు లేకపోయినా ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదా... ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతున్నారో అని కూడా కన్నెత్తి చూడరా..? అంటూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెండె శ్రీనివాస్ ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ
జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. సిపిఎం నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జి
మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి మడేలయ్యా గుడి వెనుక భాగం నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బం�
సంవత్సరాలు గడిచినా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని, అసంపూర్తిగా వదిలేసిన కాల్వల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరార
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు, కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసే మహత్తర కృషి జరిపిన మేధావి సీతారాం ఏచూరి అని సీపీఎం ఆలేరు మండల కమిటీ కార్యదర్శి దూపట
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో �
తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబ
స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల నుండి నిర్వహించకపోవడంతో గ్రామాల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. �