అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమ�
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్ర�
Pinarayi Vijayan : కేరళంసహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో అధికార ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ) కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన సీపీఎం తన అభ్యర్థుల్ని ప్రకట�
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చ�
చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ కోరారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ �
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
ఆమన్నపేట, ఫిబ్రవరి 10: అమెరికతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్న తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సీపీఎం జిల్లా కార
చండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. గురువారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం ముఖ్య క
అర్హులైన పేదలకు రాఘవాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాఘవాపూర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు.