మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు�
Puchalapalli Sundaraiah | అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం భూస్వామ్య వ్యవస్థలను బద్దలు కొట్టి పేద ప్రజలకు భూములు పంచిపెట్టిన గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం జనగామ జిల్లా కమిటీ సభ్యుడు సుంచు విజేందర్ అన్నా�
ప్రజా సమస్యలపై సమరశీల పోరాటం చేయడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు మనమిచ్చే నివాళి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం కట్టంగూర్ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు అన్నారు.
Puchalapalli Sundarayya | నిరాడంబరుడు, తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ నాయక్ అన్నారు.
Puchalapalli Sundaraiah | పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ తెలిపారు.
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆ�
కామ్రేడ్ రోడ్డ అంజయ్య స్ఫూర్తితో పేదలకు ప్రభుత్వ భూములు దక్కే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జాంగిర్ తెలిపారు.
కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గమని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, సీపీఎం సూర�
CPM | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.
మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనుల ప్రాణాలు తీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు భూక్య బ�
సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా సమ సమాజం రావాలన్నా అది కేవలం మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులకు ఇవ్వాలని, అలాగే గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చే�