రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది.
The Kerala Story: వివాదాస్పద ద కేరళ స్టోరీ చిత్రాన్ని శుక్రవారం డీడీలో ప్రసారం చేశారు. రాత్రి 8 గంటలకు డీడీలో ఆ సినిమా ప్రారంభమైంది. కేరళలోని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆ చిత్రాన�
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు.
ఏపీలోని అరకు లోక్సభ స్థానానికి సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రా ఘవులు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎ ప్పుడూ చూడనంత అపవిత్ర పొ�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని సీపీఎం గురువారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లాంటి క్
కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వ
భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం పోటీ చేస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు వ�
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. సీపీఎం, సీపీఐలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ �
CPM | తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది.
బీజేపీ సర్కారు రాజ్యాంగబద్ధ్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వాటిని గుప్పెట్లో పెట్టుకుని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజల హక్కులనే కాకుండా రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ స�
ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్�
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం క�