కాంగ్రెస్కు కటిఫ్ చెప్పిన సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra
కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీపీఎం బాటలోనే నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో కాంగ్ర
కాంగ్రెస్తో పొత్తు కుదరని కామ్రేడ్లు వేదాంత ధోరణికి దిగినట్టు తెలుస్తున్నది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం చేసిన రెండు ట్వీట్లు ఆ పార్టీ నిరాశా నిస్పృహలను వెల్లడిస్తున్నదని పరిశీలకులు పేర్�
Tammineni Veerabhadram | అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. మిర్యాలగూడ, వైరా స్థానాలపై తేల్చేందుకు తాము విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ స్పందిచకపోవడంతో 17 స్థానాల్లో ఒంటరి�
CPM | కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. �
Telangana | కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వామపక్షాలు తాము కోరిన సీట్లపై కాంగ్రెస్కు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించల�
Congress | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన కాంగ్రెస్ చివరకు మొండి చెయ్యి చూపించేందుకు సిద్ధమైం�
Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి.
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.