పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు. సరిగ్గా 22 ఏండ్ల కిందట తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేని సమయంలో, తెలంగాణ గళమెత్తిన అనేకమంది ఉద్యమకారులను సీమాంధ్ర ప్రభుత్వం పోలీ�
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు.
‘ప్రధాని మోదీ సాబ్, మన్ కీ బాత్ కాదు.. ఆదివాసీల గోడు వినం డి’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత, సీపీఎం జాతీయ నేత బృందా కారత్ అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ‘ది కేరళ స్టోరీ’ రూపొందించారని కేరళ సీపీఎం నేతలు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎజెండాలో భాగంగానే బీజేపీ ఈ సినిమాను తీసుకొచ్చింద�
రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని, అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, ఆందోళనల్లో పాల్గొనబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్
తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్ధానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దకాల్సిన హకులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, వివక్షను ప్రదర్శిస్తున్నదని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్�
సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచే�
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్