అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి.
భద్రాచలం (Bhadarachalam) మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (Kunja Satyavathi) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో (Heart attack) ఆమె తుదిశ్వాస విడిచారు.
మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే రాష్ట్ర ప్రగతికి సోపానంగా నిలుస్తున్నాయని అన్నారు. బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో క�
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
CPI | రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్
పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 20కి చేరింది. ఘర్షణల్లో పలువురు తీవ్ర గాయాలతో దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వల్ల భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం ఏర్పడిందని సీపీఎం విమర్శించింది. ఈ పర్యటన వల్ల స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ విదేశాంగ విధానం వ్యక్తిగత విదేశీ విధానంలాగా మారి�