కోల్కతా, మే 2: పశ్చిమ బెంగాల్లోని జుమరియా స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన జేఎన్యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు కేవలం 24,818 ఓట్లు వచ్చాయి. తృణ
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే| భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు