దమ్ముంటే మోదీతో ప్రకటన చేయించాలి సీపీఎం నేత జూలకంటి డిమాండ్ నీలగిరి, నవంబర్ 18: ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు దొంగ నాటకా లు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సూచ�
సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలో�
బీజేపీపై మండిపడ్డ జూలకంటి రంగారెడ్డి బొడ్రాయిబజార్, ఆగస్టు 19: కేంద్రంలోని బీజేపీ ఒకవైపు దేశసంపదను లూటీచేస్తూ మరోవైపు ప్రజలను ఆశీర్వదించాలంటూ యాత్రలు చేయడమేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడ�
ఆశీర్వాద యాత్ర | ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడి�
సీపీఎం నేత తమ్మినేని ప్రశంసఇబ్రహీంపట్నం, జూలై 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవా
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యతిరేకించారు. రాష్ర్టాలను సంప్రద�
కోల్కతా, మే 2: పశ్చిమ బెంగాల్లోని జుమరియా స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన జేఎన్యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమెకు కేవలం 24,818 ఓట్లు వచ్చాయి. తృణ
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే| భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు