రాజకీయ లబ్ధికోసం బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగిన పార్టీ మండల
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోహెడలో నిర్మించనున్న మార్కెట్ను దేశంలోనే నంబర్ వన్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పూర
దేశంలోని రహదారులపై తిరిగే ప్రతీ వాహనానికి మోటర్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అలాగే మోటర్ వెహికిల్స్ చట్టం 1988 ప్రకారం థర్డ్-పార్టీ బీమా కవరేజీ కూడా ఉండాల్సిందే.
కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదులుకోవాలి. కలలను నిజం చేసుకోవడానికి కొందరు అనేక త్యాగాలకు సిద్ధపడతారు. ఆ కోవకు చెందిన వాడే రాజస్థాన్లోని అల్వార్ జిల్లావాసి గౌరవ్ యాదవ్. జిల్లాలోని జాజోర్-బాస్
దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగ�
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.
ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన ప్రసాద్
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి ను
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట�
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుద�
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. విస్తారంగా కురిసిన వానలు.. రైతుబంధు కింద పెట్టుబడి సాయం.. నిరంతర విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయం పరిఢవిల్లుతున్నది.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధ