రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండలంలోని శిరుసనగండ్లలో విప్ గువ్వల జెడ్పీ వైస�
గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న లోపభూయిష్టమైన, పేలవమైన ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కోలుకోలేని స్థితికి చేరుకున్నది. రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతున్నది. ద�
నీళ్ల మధ్యలోంచి రైల్లో ప్రయాణిస్తే! ఆహా.. తలుచుకొంటేనే ఓ రకమైన అనుభూతి కలుగుతున్నది కదూ! ఇప్పటికే ఇలాంటివి కొన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ, మన దేశంలో తొలిసారి కోల్కతా మెట్రోలో భాగంగా అండర్వాటర్ మెట్రోను
దేశంలో దాదాపు 6 కోట్ల మంది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతున్నట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల ఏటా సుమారు 10 లక్షల మంది వరకు మరణ�
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారులు, పోడు రైతుల పంచాయితీకి మోదీనే కారణం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల రాష్ట�
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �
దేశంలో సమూల మార్పు తీసుకురాగల ఏకైక నాయకుడు కేసీఆర్. దేశవ్యాప్తంగా సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు, దళితబంధు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడికి మంజూరైన బట్టల దుకాణాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్�
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయ�
అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభి�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదార
దేశ ప్రగతికి తెలంగాణ చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
జీవితాలను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ‘సే నో టూ డ్రగ్స్' ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని
ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టడం తప్పా, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు