తెలంగాణలో వ్యవసాయ మాడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ అగ్రిబిజినెస్ 5వ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిష�
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
పెద్దనోట్ల రద్దు లాంటి అనోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన భారతావని ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ‘గొప్ప ముందడుగు’ వేసిందట! కేవలం ఎనిమిదేండ్ల పాలనలోనే దేశాన్ని ‘ఆకలి రాజ్యం’గా మార్చిన ప�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఇది ముమ్మాటికీ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గుతో తలదించుక�
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
గుజరాత్ మాడల్ అంటూ దేశంలో జరిగిన ప్రచారం వట్టి భ్రమేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అక్కడ జరిగింది గోరంత అయితే చెప్పుకొన్నది కొండంతని విమర్శించారు.
దేశాన్ని ధనబలంతో తానొక్కటే ఏలాలని బీజేపీ అనుకుంటున్నదని, ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరుస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
రాజకీయ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి జైపాల్రెడ్డి అని, రాజకీయ నాయకులు, యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
తెలంగాణపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నదని, మునుగోడు ప్రజలంతా ఏకతాటిపై ఉండి కాషాయ పార్టీ కుట్రలను ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తూ రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వంటి రైతుబాంధవుడే దేశానికి నాయకత్వం వహించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాంగణం తెలంగాణలో భారీగా ఏర్పాటు ఇప్పటికే 5,299 టీకేపీలు పూర్తి మరో రికార్డు వైపు రాష్ట్రం పరుగులు హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): త్వరలో దేశంలోనే ప్రతి ఆవాసంలో క్రీడా ప్రాం�