బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదని పేర్కొన్న మంత్రి.. ఆ పార్టీని
‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణా�
రైతన్నకు అండగా ఉంటూ.. అనతి కాలంలోనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చామంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు అన్నారు. రాజేంద్ర�
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�
గీసుగొండ మండలం ఊకల్ సొసైటీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. రూ.3కోట్లతో గీసుగొండ, సంగెం మండలాల్లోని 30మందికి 6 ఆటోలు, 8 కార్లు, 11 ట్రాక్టర్లు, ఇద్దరికి టెంట్ హౌస్�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
కరెంటు సంక్షోభంతో దేశంలో కమ్ముకొన్న చీకట్లు కొందరికి వెలుగులు పంచుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు కొరత కొన్ని కంపెనీలకు సిరులు కురిపిస్తున్నది. కేంద్రప్రభుత్వం కూడా వారికే దన్నుగా నిలుస్తుండటంతో సామాన్యుల
మ్యారిటల్ రేప్.. కోర్టులో కేసులకు వచ్చినప్పుడు లేదా ఇతర పలు సందర్భాల్లో చర్చకు వస్తున్న అంశం. భార్యకు ఇష్టం లేకుండా శృంగారం చేయడాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. దీన్ని భారత శిక్షాస్మృతి(ఐపీసీ) ప్రకారం 'రేప్' న�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో ఓరుగల్లుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెగా టెక్స్టైల్ పార్క్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, స�
అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్త�
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామ�
దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్స్, టెక్ మాల్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): హైటెక్సిటీలో ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో సంస్థ దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ షాపింగ్ మాల్ను ఏర్పా�
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమి�