తెలంగాణలో రూపొందించిన వరి వంగడాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బద్రీ తెలిపారు.
‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణలో మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ 16 వేల నుంచి 16,500 మెగావాట్లు దాటుతుందని �
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు హామీలు నీటి బుడగలేనని తేటతెల్లమైంది. 40 ఏండ్లలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నా.. బీజేప�
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగు�
ప్రజల ఓట్లతో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వాలను ఏ మాత్రం ప్రజల అభిమానం పొందని బీజేపీ కూలుస్తున్నది. కేంద్రంలో తమకున్న అధికారంతో ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నది.