తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల నాణ్యతా ప్రమాణాలను, వినియోగించిన సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం ప్
తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ధాన్యపు భాండాగారంగా మారిందని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభ�
తెలంగాణ పంచాయతీలు దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ)లో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ�
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యరం�
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని శుక్రవారం ట్వీట్
నేడు దేశంలో మీడియా రెండురకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కేంద్రం తన పాల నా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలిచిందని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. మండల�
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబ�
దేశం స్వచ్ఛంగా మారాలంటే మరుగుదొడ్ల పాత్ర ముఖ్యం. గతంలో ఇంట్లో మరు గుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునేవారు. తద్వారా మహిళలు అత్యంత ఇబ్బందులకు గురయ్యేవారు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు ప�
ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.