Minister Errabelli | కాంగ్రెస్, బీజేపీ పాలనలోనే దేశం సర్వనాశనం అయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) ఆరోపించారు.
Minister Mahmood Ali | శాంతి భద్రతల (Law And Order) పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ (Minister Mahamood Ali) పేర్కొన్నారు.
భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతం
Speaker Pocharam | తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవిరాళంగా కృషి చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి (Speaker Pocharam ) అన్నారు.
DGP Anjani Kumar Yadav | దేశానికే తెలంగాణ పోలీసు గర్వకారణమని, కేసుల దర్యాప్తులో సాంకేతిక వినియోగంలో ముందంజలో ఉన్నామని డీజీపీ అంజనీకుమార్ యాదవ్ అన్నారు.
Minister Mallareddy | అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని, బీఆర్ఎస్ది పేదల ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు.
Minister Errabelli | కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్�
Minister Sabita Indra Reddy | తెలంగాణలో రైతాంగానికి అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) పేర్కొన్నారు.
ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో గతంతో పోల్చితే అమ్మకాలు 24 శాతం పెరిగినట్టు రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్ తెలిపింది. తాజా
Startup India | దేశంలో ఆవిష్కరణలకు ఊతమిస్తామని, స్టార్టప్ ఇండియా అంటూ ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పించడంలో విఫలమయ్యారు.
Gutta Sukhender Reddy | మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావు( PV Narasimha Rao) తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య