పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల �
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2014 నుంచి ఇప్పటివరకు 61 రకాల నూతన వంగడాలను ఉత్పత్తి చేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ వెల్లడించారు. శుక్రవారం వర్సిటీ ఆడిటోరియంలో జర�
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�
పత్తి ధర పెరుగు తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవు తున్న ది. పత్తి పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పట్లో విక్రయించ లేదు. పత్తి ధర రోజుకింత పెరుగుతుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురి
‘పట్టు’ చిక్కితే రైతుకు రెట్టింపు ఆదాయం పక్కాగా వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు అంటున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు పురుగుల పెంపకంపై దృష్టిసారించి లాభాలు పొందాలని సూచిస్తున�
జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ‘మార్క్ఫెడ్ గోల్డ్' పేరుతో వ�
పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది.
టీం ఇండియా స్ఫూర్తితో పనిచేస్తున్నామని నిత్యం పలవరించే ప్రధాని, రాష్ర్టాల అధికారాలను లాగేసుకోవటానికి తహతహలాడుతున్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పటికీ పలు కీలక నిర్ణయాల్లో పెత్తనం చెలాయిం�
మనముందున్న అతిపెద్ద ప్రశ్న. రశ్మిక మందన్న అందాన్ని ఎవరితో పోల్చాలి? పూలతో పోల్చలేం. ఇట్టే వాడిపోతాయి. కానీ రశ్మిక.. ప్రతినిత్యం కొత్తగా వికసిస్తూనే ఉంటుంది.
ఖమ్మం జిల్లాలో జీఎస్టీ విషయంలో పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారానికి సెంట్రల్ జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీ హామీ ఇచ్చారని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకు�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.