పత్తి ధర పెరుగు తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవు తున్న ది. పత్తి పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పట్లో విక్రయించ లేదు. పత్తి ధర రోజుకింత పెరుగుతుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురి
‘పట్టు’ చిక్కితే రైతుకు రెట్టింపు ఆదాయం పక్కాగా వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు అంటున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు పురుగుల పెంపకంపై దృష్టిసారించి లాభాలు పొందాలని సూచిస్తున�
జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ‘మార్క్ఫెడ్ గోల్డ్' పేరుతో వ�
పత్తికూలీలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారింది. పత్తిసాగు చేస్తున్న దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో తెలంగాణలోనే అధిక కూలిరేట్లు లభిస్తున్నాయి. ఇక్కడ గంటకు రూ.98.36 కూలి లభిస్తున్నది.
టీం ఇండియా స్ఫూర్తితో పనిచేస్తున్నామని నిత్యం పలవరించే ప్రధాని, రాష్ర్టాల అధికారాలను లాగేసుకోవటానికి తహతహలాడుతున్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పటికీ పలు కీలక నిర్ణయాల్లో పెత్తనం చెలాయిం�
మనముందున్న అతిపెద్ద ప్రశ్న. రశ్మిక మందన్న అందాన్ని ఎవరితో పోల్చాలి? పూలతో పోల్చలేం. ఇట్టే వాడిపోతాయి. కానీ రశ్మిక.. ప్రతినిత్యం కొత్తగా వికసిస్తూనే ఉంటుంది.
ఖమ్మం జిల్లాలో జీఎస్టీ విషయంలో పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య పరిష్కారానికి సెంట్రల్ జీఎస్టీ చైర్మన్ వివేక్ జోహ్రీ హామీ ఇచ్చారని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నాయకు�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది.
కంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్లో మద్దతు ధరకు మించి పలుకుతుండడంతో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే దిగుబడి తగ్గినా ధర అనుకూలంగా ఉండడంతో పంట పండినట్లేనని అన్నదాతల్లో హర్షా
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగవుతున్నది. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ మొదలైన పంటలను తోసివేస్తూ రోజురోజుకూ పుంజుకుంటున్నది.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�