రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
యాసంగిలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేసి సక్సెస్ అవడంతో ఈ ఏడాది మరికొందరు ముందుకొస్తున్నారు. 24 గంటల కరంటు.. పుష్కలంగా నీళ్లు ఉండడం.. ధరల పెరుగుదల.. మక్కజొన�
పత్తికి అత్యధిక ధర పలికింది. గత బుధవారం రూ.8,400 పలికిన పత్తి.. శనివారం రూ.400 పెరిగి గరిష్ఠంగా రూ.8,801 ధర వచ్చింది. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 294 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.8,801, కనిష్�
తెల్లబంగారం కొనుగోలులో దళారులు గోల్మాల్ చేస్తున్నారు. పత్తి పంట చేతికి రావడంతో గ్రామాల్లోకి డేగల్లా రంగప్రవేశం చేశారు. రైతన్నలను తూకాలతో మోసగిస్తున్నారు. పంట విక్రయానికి కర్షకులు సన్నద్ధమవుతుండటంత
ఈ సారి వర్షాలు సంమృద్ధిగా కురువడం.. వాతావరణం అనుకూలించడంతో పత్తి సాగు రైతులు ఆశించిన మేరకు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మునుపటి కంటే ఉత్సాహంతో సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పంట ఉత్పత్తిలో ఏకంగా 14 ఏండ్ల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 307.5 లక్షల బేళ్ల పత్తి మాత్ర�
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ యేడాది మద్దతు ధర క్వింటాలుకు రూ.6380 ఉండగా, సీజన్ మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.8300 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 3.52
కొనుగోలు కేంద్రాలను తెల్లబంగారం ముంచెత్తనున్నది. ఇందుకోసం అధికారులు సన్నద్ధమయ్యారు. పత్తి పంట చేతికొస్తున్న క్రమంలో ముందుగానే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సీసీఐ ఆధ్వర్యంలో కేంద్
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని, సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సోమవారం