రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమలు ప్రణాళికపై సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా�
ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
ఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. శనివారం ఉదయం 1,300 బస్తాల పత్తి యార్డుకు వచ్చింది. సీక్రెట్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటీపడటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అ
పత్తి, కందికి మార్కెట్లో భారీ గిరాకీ మద్దతు ధరకు రెట్టింపు రేటు సాగు పెంపుపై సర్కారు ఫోకస్ పంట అనుకూలతను బట్టి క్లస్టర్లు ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయ శాఖ 75 లక్షల ఎకరాల్లో పత్తి 15 లక్షల ఎకరాల్లో కంది అద�
Cotton price | మార్కెట్లో పత్తి (Cotton price) ధర రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది.
భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�
ఖమ్మం వ్యవసాయం/జమ్మికుంట రూరల్, మార్చి 29: తెలంగాణలోని ప్రధా న మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర అత్యధికంగా రూ.12,100 పలికింది. బిడ్�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం
రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్�