గజ్వేల్ మార్కెట్లో గరిష్ఠ ధర లాభాలు ఆర్జిస్తున్న పత్తి రైతులు గజ్వేల్, నవంబర్ 6: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసిన రైతులకు కాలం కలిసివస్తున్నది. రాష్ట్రంలో వాణిజ్య పంటలు పండించిన రైతులు లాభ
Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
గజ్వేల్ మార్కెట్లో రికార్డు ధరగజ్వేల్/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 1: ఈ సీజన్లో తెల్లబంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతూ రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సోమవారం సిద్దిపేట జిల్ల�
ఆసిఫాబాద్ : అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. అదనపు కలెక్టర్ రాజేశం వాంకిడి మండలంలోని పత్తి కొనుగోలు వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండల�
అడ్డంగా దొరికిన దొంగలు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు వెలుగులోకి మరిన్ని చోరీలు ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 29: రాత్రి సమయంలో చేనులో పత్తిని దొంగిలించారు.. ఆపై సాగు చేసిన వ్యక్తికే విక్రయించి అడ్డంగా దొరికార�
ఆదిలాబాద్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.7,970 ధర వెచ్చించి కొనుగోలు చేశారు. రికార్డు స్థాయి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్కు గరిష్ఠంగా రూ.7,511 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం కేసముద్రం మార్కెట్కు 210 క్వింటాళ్ల పత్తి రాగా, గరి�
ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�
హైదరాబాద్:మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకునేందు కు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్�
కామారెడ్డి టౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకవెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో �
ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మ�
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
Assembly session | నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో
జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ ఆసీఫాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్ల పై ఏర్ప�
వరంగల్లో ధర పలికిన క్వింటాల్ పత్తి దేశవ్యాప్తంగా తగ్గిన పంట సాగు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ ట్రేడర్ల వద్దే కొనుగోలయ్యే అవకాశం నామమాత్రమే కానున్న సీసీఐ పాత్ర! హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెల�