భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�
ఖమ్మం వ్యవసాయం/జమ్మికుంట రూరల్, మార్చి 29: తెలంగాణలోని ప్రధా న మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర అత్యధికంగా రూ.12,100 పలికింది. బిడ్�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం
రాష్ట్రంలో పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పటికే క్వింటాల్కు రూ.10 వేలను దాటేయగా, మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్కు రూ.10, 510గా నమోదైంది. ఇది జమ్మికుంట కాటన్ మార్కెట్�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. ఈ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా క్వింటాల్కు రూ.10,100 ధర పలికింది. దీంతో మార్కెట్ యార్డులో రైతులు స్వీట్లు పంచుకొని
బాదేపల్లి మార్కెట్లో పత్తి అ‘ధర’హో.. క్వింటాకు ధర గరిష్ఠంగా రూ.10,009 అంతర్జాతీయంగా భారీ డిమాండ్ దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుదల ఇంకా పెరగొచ్చంటున్న వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతన్నలు జడ్చర్ల, ఫ�
భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు కరోనా కష్టకాలంలోనూ చెదరని ఎవుసం 2019-20లో 2,692 కోట్ల ఎగుమతులు 2020-21లో 4,180 కోట్లకు పెరుగుదల అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పత్తి, రైస్ హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోస�
Cotton Price | రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెల్ల బంగారం గుట్టలే కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో పత్తికి రికార్డు స్థాయిలో అత్యధికంగా క్వింటాల్కు రూ.10వేల వరకు ధర పలకడంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. బు�
Rythubandhu | ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఇప్పుడు మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ.9 నుంచి 10 వేలు పలుకుతున్నదని అన్నారు.
రికార్డు సృష్టిస్తున్న తెల్లబంగారం ధర కేసముద్రంలో క్వింటాల్కు రూ.10,101 కేసముద్రం/గజ్వేల్, జనవరి 6: పత్తి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందంలో మునిగిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవస�