హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను మంత్ర�
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యం వాణిజ్యపంటలకు ప్రాంతాల గుర్తింపు రాష్ట్ర ఆదాయంలో 20% సాగుదే తెలంగాణ చరిత్రలో ఇది మేలి మలుపు చేనేత, గీత కార్మికులకూ బీమా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 1 (న�
సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్ 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ మహారాష్ట్ర, గుజరాత్ వెనక్కి: కేంద్రం ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు హైదరాబాద్, జూలై 31 (నమ�
వరికి రూ.72.. నువ్వులకు రూ.452 మద్దతు పెంపు కందికి రూ.300, వేరుశనగకు రూ.275 అత్యంత తక్కువగా మక్కలకు రూ.20 మాత్రమే వానకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం తెలంగాణ ప్రోత్సహిస్తున్న పంటలకే ఎక్కువ పెంపు రాష్ట్ర మోడ�
దేశవిదేశాల్లో అవసరానికి మించి నిల్వలు కొనేందుకు ముందుకురాని వ్యాపారులు, ప్రభుత్వాలు క్వింటాలుకు వెయ్యి నుంచి 1200కు విక్రయించాల్సిన పరిస్థితి మక్కకు బదులుగా పత్తి, కంది సాగు చేస్తే మేలు ఈ వానాకాలం సీజన్�
నకిలీ విత్తనాలు| సూర్యాపేట: జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని �
కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.7వేలు ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్�
రెట్టింపు దిగుబడి.. నాణ్యత అధికం తేల్చి చెప్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్షాధార సాగుతో దిగుబడి తక్కువ రాష్ట్రమంతా పుష్కలంగా సాగునీరు పత్తిసాగును ప్రోత్సహిస్తున్న సర్కార్ 80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణ�
గతంకన్నా 27 లక్షల ఎకరాలు ఎక్కువ వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 48 లక్షల ఎకరాల్లో వరి పంట 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు ప్రణా�
ముంబై: దూది, పీచు, స్పాంజి బదులు వాడేసిన మాస్కులతో పరుపులు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ నిర్వాకం రట్టయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సోదాలు చేసి గుట్టలుగా ఉన్న వాడేసిన మాస్కులను కాల్చివేశారు. ఆ కంపెన�
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారిలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున హేమంత్ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే