సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవ�
వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు
జిల్లాలో వానకాలం సీజన్లో పత్తి పంట సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని తన చాంబర్లో జిల్లా �
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
రైతుకు దన్నుగా వానకాలం సీజన్కు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. రైతులు ఏ పంటలు వేసేందుకు ఆసక్తిగా ఉన్నారు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏవి, ఏ పంట వేస్తే ఎంత ఆమ్దానీ వస్తుంది, సాగుకు అవసరమైన యాజమా�
రాష్ట్రంలోని మెజారిటీ రైతులు పత్తి సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం సాగుకు సన్నద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ర్టానికి చేరనున్న నేపథ్యంలో దుక్కులను సిద్ధం చే�
ప్రస్తుత సీజన్లో పత్తి, ఆయిల్పాం, నూనెగింజల పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, వాటిని సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. ఈ పంటలకు కనీస ధరకు మించిన రేటు లభిస్తుంద�
రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమలు ప్రణాళికపై సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మా�
ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�
ఖమ్మం వ్యవసాయం, మే 14: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. శనివారం ఉదయం 1,300 బస్తాల పత్తి యార్డుకు వచ్చింది. సీక్రెట్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటీపడటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అ
పత్తి, కందికి మార్కెట్లో భారీ గిరాకీ మద్దతు ధరకు రెట్టింపు రేటు సాగు పెంపుపై సర్కారు ఫోకస్ పంట అనుకూలతను బట్టి క్లస్టర్లు ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయ శాఖ 75 లక్షల ఎకరాల్లో పత్తి 15 లక్షల ఎకరాల్లో కంది అద�
Cotton price | మార్కెట్లో పత్తి (Cotton price) ధర రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది.