ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�
హైదరాబాద్:మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకునేందు కు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్�
కామారెడ్డి టౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకవెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో �
ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మ�
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
Assembly session | నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పత్తిసాగు విస్తీర్ణంలో దేశంలో రెండో స్థానంలో
జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ ఆసీఫాబాద్ : జిల్లాలో పత్తి కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్ల పై ఏర్ప�
వరంగల్లో ధర పలికిన క్వింటాల్ పత్తి దేశవ్యాప్తంగా తగ్గిన పంట సాగు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ ట్రేడర్ల వద్దే కొనుగోలయ్యే అవకాశం నామమాత్రమే కానున్న సీసీఐ పాత్ర! హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెల�
హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను మంత్ర�
లాభసాటి పంటల సాగుకు ప్రాధాన్యం వాణిజ్యపంటలకు ప్రాంతాల గుర్తింపు రాష్ట్ర ఆదాయంలో 20% సాగుదే తెలంగాణ చరిత్రలో ఇది మేలి మలుపు చేనేత, గీత కార్మికులకూ బీమా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 1 (న�
సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్ 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ మహారాష్ట్ర, గుజరాత్ వెనక్కి: కేంద్రం ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు హైదరాబాద్, జూలై 31 (నమ�
వరికి రూ.72.. నువ్వులకు రూ.452 మద్దతు పెంపు కందికి రూ.300, వేరుశనగకు రూ.275 అత్యంత తక్కువగా మక్కలకు రూ.20 మాత్రమే వానకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం తెలంగాణ ప్రోత్సహిస్తున్న పంటలకే ఎక్కువ పెంపు రాష్ట్ర మోడ�
దేశవిదేశాల్లో అవసరానికి మించి నిల్వలు కొనేందుకు ముందుకురాని వ్యాపారులు, ప్రభుత్వాలు క్వింటాలుకు వెయ్యి నుంచి 1200కు విక్రయించాల్సిన పరిస్థితి మక్కకు బదులుగా పత్తి, కంది సాగు చేస్తే మేలు ఈ వానాకాలం సీజన్�
నకిలీ విత్తనాలు| సూర్యాపేట: జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని �
కాశీబుగ్గ: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర సోమవారం రికార్డు స్థాయిలో పలికింది. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటివరకు వచ్చిన పత్తికి క్వింటాల్కు రూ.7వేలు ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్�