ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో అధికంగా పత్తి సాగవుతుంది. గతేడాది 3.52 లక్షల ఎకరాల్లో సాగవగా.. 26 లక్షల క్వింటాళ్ల దిగుబడి మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ ధ్రువతారను తలపిస్తున్నది. ప్రతి అంశంలో సత్తా చాటుతూ దేశానికి అన్నపూర్ణగా మారింది. ఆహార ఉత్పత్తుల దిగుబడిలో రాష్ట్రం సత్తా చాటింది.
కంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్లో మద్దతు ధరకు మించి పలుకుతుండడంతో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే దిగుబడి తగ్గినా ధర అనుకూలంగా ఉండడంతో పంట పండినట్లేనని అన్నదాతల్లో హర్షా
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగవుతున్నది. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ మొదలైన పంటలను తోసివేస్తూ రోజురోజుకూ పుంజుకుంటున్నది.
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�
ఒకప్పుడు మెట్ట పంట అంటే ఏడాదంతా ఒక్కటే వేసేది. దిగుబడి రాకున్నా, ధర లేకున్నా రైతులు దిగాలు తీయాల్సిన పరిస్థితి. దాంతో రెండు సీజన్లలో పంట వస్తుందని ఎక్కువగా వరి సాగు వైపు మళ్లారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �
బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో పత్తి రైతుల కష్టానికి ఫలితం ఉండట్లేదు. రాష్ట్రంలో పత్తి ధర భారీగా పడిపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టాలను మిగులుస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.