ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్�
‘పత్తి పంటలో సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చు. సమగ్ర యాజమాన్య విధానా లు పాటిస్తే మేలు. ముందుగా పర్యావరణం దెబ్బతినకుండా పైర్లకు సోకే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. వాటి వల్ల పంటలకు ఏ విధమైన �
2023-24 వానకాలం సీజన్కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొ�
తెలంగాణ ప్రాంత భూములు పత్తి ఉత్పత్తికి ఎంతో అనుకూలమని, మరింత ఉత్పాదకత పెంచేందుకు అవకాశం ఉందని అమెరికాలోని కాటన్ ఇన్కార్పొరేటెడ్లో వ్యవసాయ, పర్యావరణ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కేటర్ హేక్
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంట�
రైతన్న లాభదాయక పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పట్టు సాగుపై దృష్టి పెట్టింది. ఈ సారి కరీంనగర్ జిల్లాలో అదనంగా 150 ఎకరాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప�
వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ కాల పరిమితి పంటలను ఎంచుకోవాలని, వాతావరణ విభాగం అధికారులు సూచించిన విధంగా పంట
వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే �
నల్లబంగారంతోపాటు తెల్ల బంగారం కూడా మన దగ్గర ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు మన దగ్గర ఉన్నారని తెలిపారు. దేశంలో అతిప
పంట మంచిగ పండాలన్నా.. రైతుకు లాభాలు అధికంగా రావాలన్నా.. దానికి మూలం విత్తనమే. అలాంటి విత్తనం కొనుగోలులో రైతులు అప్రమత్తంగా లేకపోతే శ్రమ, పెట్టుబడి నష్టపోకతప్పదు. విత్తన ఎంపికలో పలు జాగ్రత్తలు పాటించడం వల్
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
మహారాష్ట్ర పత్తి రైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ధరలు దారుణంగా పడిపోవడం, కొనేవారు లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వెయ్యి మందికిపైగా రైతులు ఈ గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి అమ్ముడుపోని దాదాపు 1000 క్వింటాళ్ల �
అన్నదాతల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అండగా ఉంటూ ఆదుకుంటోంది. అయితే వర్షాలు, గాలిదుమారాలు వచ్చినప్పుడు పంటలు నేలవాలినా, తెగుళ్లు, చ
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2014 నుంచి ఇప్పటివరకు 61 రకాల నూతన వంగడాలను ఉత్పత్తి చేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ వెల్లడించారు. శుక్రవారం వర్సిటీ ఆడిటోరియంలో జర�
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�