లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తే�
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులు తెల్లముఖాలు వేసుకునే విధంగా మారింది. కొన్నేండ్లుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఈ ఏడాది నష్టాలు మిగిల్చింది. ఉమ్మడి మద్దూరు మండలంలో ఈ ఏడాది వర్షాకాలం
జిల్లా మార్కెటింగ్ శాఖ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితమే జిల్లాలో 10 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో మూడు, మధిర ఏఎంసీ పరిధిలో మూడు, మద్దులపల్లి ఏఎం�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాల్కు రూ.7130 పలికింది. భారత ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020 ఉండగా ఇక్కడ రూ.110 అధికంగా పలికింది.
గత ఏడాది పత్తి పంటపై లాభాలు ఆర్జించిన రైతన్నలు ఈ ఏడాది సాగును గణనీయంగా పెంచారు. లక్ష్యానికి మించి పత్తిని వేశారు. తెలంగాణలో పండే నాణ్యమైన పత్తికి మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతన్నలు పత్తిపైన కోటి ఆశలు పెట్
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్�
‘పత్తి పంటలో సస్యరక్షణతో అధిక దిగుబడులు సాధించవచ్చు. సమగ్ర యాజమాన్య విధానా లు పాటిస్తే మేలు. ముందుగా పర్యావరణం దెబ్బతినకుండా పైర్లకు సోకే చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. వాటి వల్ల పంటలకు ఏ విధమైన �
2023-24 వానకాలం సీజన్కు సంబంధించి పంట ఉత్పత్తుల మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. పత్తికి ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.7,020, బీ-గ్రేడ్కు రూ. 6,620, వరికి ఏ-గ్రేడ్కు క్వింటాలుకు రూ. 2,203, సాధారణ రకానికి రూ.2,183, జొ�
తెలంగాణ ప్రాంత భూములు పత్తి ఉత్పత్తికి ఎంతో అనుకూలమని, మరింత ఉత్పాదకత పెంచేందుకు అవకాశం ఉందని అమెరికాలోని కాటన్ ఇన్కార్పొరేటెడ్లో వ్యవసాయ, పర్యావరణ పరిశోధన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కేటర్ హేక్
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంట�
రైతన్న లాభదాయక పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పట్టు సాగుపై దృష్టి పెట్టింది. ఈ సారి కరీంనగర్ జిల్లాలో అదనంగా 150 ఎకరాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప�
వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ కాల పరిమితి పంటలను ఎంచుకోవాలని, వాతావరణ విభాగం అధికారులు సూచించిన విధంగా పంట
వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే �