రోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలిం చడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ఉప్పల్ నియ
సంపూర్ణ కరోనా కట్టడి దిశగా సర్కారు అడుగులు వేస్తున్నదని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేషన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యాధి నిరోధక టీకా డే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ దవాఖానాల్లో 14.90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్...
రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏండ్ల వయస్సు పిల్లలకు బుధవారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కా నున్నది. రాష్ట్రవ్యాప్తంగా వీరు సుమారు 17 లక్షల మంది ఉంటారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు
కరోనా సమయంలో ప్రజలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కాగ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మొదటి వేవ్, రెండో వేవ్ సమయంలో సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు వెచ్చించిన
చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమై నప్పటి నుంచి ఇప్పుడే అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజులో 5,280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టిం
Corona | దేశంలో కొత్తగా 6396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556కు చేరింది. ఇందులో 4,23,67,070 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
హైదరాబాద్ : కరోనా, పోలియో వ్యాక్సినేషన్లో అగ్రభాగాన తెలంగాణ ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు
కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే.. ప్రపంచంలో కీలకంగా ఎదుగుతాం చైనా తర్వాత భారత్పైనే నమ్మకం మన కంపెనీలు మంచి చాయిస్ అందిపుచ్చుకుంటే ఎన్నో అవకాశాలు జనరిక్స్, టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి బయో ఏషియా సదస్సులో
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో రెండేండ్లుగా ప్రతి ఒక్కరిలోనూ శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడి కనిపిస్తున్నది. అలా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఈ సమస్యలకు కూచిపూడి నృత్యం ఒక పరిష్కార
కరీంనగర్ : కరోనా కాలంలో ఆశ కార్యకర్తలు అందించిన సేవలు వెలకట్టలేనివని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర�
కరోనా టెస్టులను వేగంగా, సులభంగా నిర్వహించేందుకు సింగపూర్లోని నన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ‘బ్రీతలైజర్' అనే ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. దీనిపై గాలిని ఊదడం ద్వారానే వైరస్ను గుర్తించవచ�
కరోనా నేపథ్యంలో మార్కెట్ అనిశ్చితికి 2020 అద్దం పడితే.. అటు వ్యాపారాల్లో, ఇటు వినియోగదారుల్లో మార్పునకు 2021 నాంది పలికింది. ఈ క్రమంలోనే 2022లో షాపింగ్కు ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ పండితులు చెప్తుండగా, ఈ ఏడ�
కరోనా తీవ్రత తగ్గిపోయి ఉండవచ్చు. కానీ భయం మాత్రం పోలేదు. నిజానికి ఆ మాత్రం జంకు ఉండాల్సిందే! మరికొంత కాలం మాస్కు తప్పదని అర్థమైపోతున్నది. వాడినన్ని రోజులూ నాణ్యమైనవి ధరిస్తేనే సురక్షితం. దీంతో మాస్కుకు స�