కరోనా బాధిత పిల్లలకు భరోసా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పథకం ప్రారంభించి ఏడాది పూర్తి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడమే లక్ష్యం సంగారెడ్డి జిల్లాలో 9మంది పిల్లల గుర్తింపు నేడు పీఎం క�
కరోనా సంక్షోభం మన విద్యా వ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికింది. విద్యార్థులు ప్రత్యక్ష చదువులకు దూరమైనా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్య�
Fish Prasadam | ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని (Fish Prasadam) పంపిణీ చేయడంలేదని నిర్వాహకుడు బత్తిని గౌరీశంకర్ తెలిపారు. తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు
Corona | దేశంలో రోజువారీ కరోనా (Corona) కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం
North Korea | కిమ్ కింగ్డమ్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకే రోజు 2,96,180 మందిలో జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి. దేశవ్యాప్తంగా 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారన�
North Korea | ఉత్తర కొరియాను (North Korea) జ్వరం వణికిస్తున్నది. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో క్రీడా జోష్ నెలకొన్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాది శిక్షణా శిబిరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇన్ని రోజులు ప�
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.
Corona | కరోనా (Corona) మహమ్మారి దేశంలో మరణాల సంఖ్యను అధికం చేస్తుండగా, జననాల రేటును తగ్గిస్తు వస్తున్నది. 2019లో 76.4 లక్ష మంది మృతిచెందగా, 2020 నాటికి ఆ సంఖ్య 81.2 లక్షలకు చేరింది. ఇది అంతకుముందు ఏడాదికంటే 6.2 శాతం అధికమని
కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్�
మానవజాతి చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినట్టే.. గుండె వ్యాధులను కూడా కరోనాకు పూర్వం, కరోనా తర్వాత.. అనే కోణంలో బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవకాశం కరోనాతో మరణించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా సమ్మెపై కార్మిక సంఘాలతో చర్చలు సఫలం తొమ్మిది అంశాలపై చారిత్రక ఒప్పందం హైదరాబాద్, ఏప్�
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాప్తి తగ్గి, వేసవి సెలవులు మొదలుకానుండటంతో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప�
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగింపు ఉత్సవాలకు బీసీసీఐ బిడ్డింగ్కు ఆహ్వానించింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించడం లేదు. అయితే ఈసారి వేడుకలను ఘనం�