చైనాలో కరోనా మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఇంతకాలం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేసిన చైనా గత వారం అనూహ్యంగా ఆంక్షలను సడలించింది.
India Corona | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశ వ్యాప్తంగా 249 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,39
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
లెప్రసీ నిర్మూలనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటున్నది. రోగులను ముందుగా గుర్తించి వారికి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. మొత్తం కేసులు 25 వేలు దాటాయి. బీజింగ్లోనే 500 మందికిపైగా కరోనా సోకింది. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్డౌన్ విధించారు.
డాక్టర్గారు నమస్తే. నా వయసు నలభై సంవత్సరాలు. ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నాను. ఏడాదిన్నర క్రితం నాకు కొవిడ్ వచ్చింది. కొద్ది నెలల్లో కోలుకున్నాను. అయితే ఆ తర్వాత.. నెలసరికి వారం రోజుల ముందు నుంచీ వి�
కరోనా తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం వివిధ రూపాల్లో వెన్నాడుతూ నే ఉన్నది. కొవిడ్ సోకిన అనంతరం చాలామంది గుండె, కిడ్నీ, కాలేయం తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
యూరప్ అంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బోర్డు ధ్రువీకరించింది.
కరోనా కారణంగా రెండేండ్లుగా బయోమెట్రిక్ హాజరుకు బ్రేక్ సెప్టెంబర్ 1 నుంచి పునఃప్రారంభం ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైతే బుక్కయినట్లే విద్యార్థుల భవితవ్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి విద్యానగర్, ఆగస్ట
కేంద్ర ఐటీ శాఖ నోటిఫికేషన్ 10 లక్షలు దాటితే కట్టాల్సిందే ఫారం- ఏ దాఖలు చేయాలని ప్రజలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ, ఆగస్టు 14: కరోనా మహమ్మారి బారినపడి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బతుకులు ఆగమాగం అయ్యాయి. పరిహ�
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతో పాటు అవి అంతరించిపోకుండా టీటీడీ కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినా�