కరోనా గాయాలు సలుపుతూనే ఉన్నాయి. కొవిడ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, పేగులు, కిడ్నీ.. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిన్నాయి. ఎముకలు, కండరాలను సైతం వదల్లేదా మహమ్మారి. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా నీరసం, అ�
పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ
విదేశాలను వణికిస్తున్న కరోనా-ఎక్స్ఈ వేరియంట్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు డాక్టర్ కిరణ్ మాదల స్పష్టం చేశారు.
Mumbai | దేశంలో కరోనాకు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. మూడు దశల్లో రాష్ట్రంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలో (Mumbai) రికార్డయిన కేసులే అధికం. దీంతో ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వైరస్ వ్యాప్తి న�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని అందరూ ఊపిరిపీల్చుకొంటున్న వేళ మరో అలజడి మొదలైంది. మన దేశంలో పెద్దగా కేసుల ప్రభావం లేకపోయినా చైనా, బ్రిటన్ దేశాలను ‘ఎక్స్ఈ’ అనే కొత్త వేరియంట్ వణికిస్తున్నది. ఎక్స్�
రోనా వైరస్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటిం
మహిళల హాకీ ప్రొ లీగ్లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లు వాయిదాపడ్డాయి. ఏప్రిల్ 2, 3న ఇంగ్లండ్తో జరుగాల్సిన మ్యాచ్లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ�
కరోనా వేళ వృద్ధ దంపతులకు తోడుగా సేవలు నమ్మకం కుదిరాక ఇన్సూరెన్స్ పేరిట వసూళ్లు జల్సాల కోసం మగ్గురు మిత్రుల మాస్టర్ప్లాన్ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పదవీ విరమణ చేసిన ఉద్యోగి దంపత�
ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ఆయన ఇంట్లో ఎలాంటి శుభకార్యం లేదు గానీ.. ఇంటి ఎదుట బ్యాండ్ బాజా మోగుతోంది. కొత్తకారు రెడీగా ఉంది. ఆయన కూతురు స్కూల్ డ్రెస్లో బ్యాగు వేసుకుని వచ్చి కారెక్కగానే బ్యాండ్ మోగింది. చ
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు-2022 వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 23: భారతదేశంలో మానవ ఆరోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్నవాటిలో వాయు కాలుష్యం రెండో స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు-2022 వెల
రోనా ఇక లేదని కొందరు అనుకొంటున్నారని కానీ వైరస్ ప్రభావం తగ్గింది తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. థర్డ్వేవ్లో కరోనా ప్రభావం చూపలేదు కాబట్టి వ్యాక్సి