న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగింపు ఉత్సవాలకు బీసీసీఐ బిడ్డింగ్కు ఆహ్వానించింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించడం లేదు. అయితే ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో బోర్డు బిడ్డింగ్ ప్రక్రియ వివరాలను వెల్లడించింది.