ICC : టీ20 ప్రపంచకప్ మ్యాచ్లను భారత్ నుంచి తలరించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కో�
విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచుల్లో పంజాబ్, విదర్భ తమ ప
ICC : భారత్లో త్వరలో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్లో బంగ్లాదేశ్ ఆడడంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు భారత్లో వరల్డ్కప్ ఆడబోమనే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఐసీసీ తమను కోరిందని మంగళవారం బీసీబీ వెల్లడ�
Kohli - Rohit : భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది. సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ 'రో-కో'ను 'ఔట్ ఆఫ్ ది బాక్స్' స్వాగతంతో ఆశ్చర్యపరిచ�
Vadodara ODI : భారత్లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడడంపై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే.. భారత్లో భద్రతకు ఢోకా లేదని చాటుతూ బంగ్లాదేశ్కు చెందిన అంపైర్ వడోదర వన్డే (Vadodara ODI )లో విధులు నిర్వహిస్తున్నాడు.
నిత్యం బీసీసీఐతో కయ్యాలకు దిగే పాకిస్థాన్ క్రికెట్కు తమ స్థాయి ఏంటో మరోసారి తెలిసొచ్చింది. ఐపీఎల్కు తామేమీ తీసిపోమన్నట్టుగా వ్యవహరించే ఆ బోర్డు.. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో రెండు
మరో నెలరోజుల్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ. ఇటీవల నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్ తిలక్ వర్మ అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన అతడికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింద
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. వచ్చే వారం నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మొదలుకావాల్సి ఉన్న వన్డే సిరీస్లో ఆడే�
IPL | భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇరు దేశాల నడుమ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
ICC : టీ20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)కి కొత్త తలనొప్పి మొదలైంది. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను తొలగించడానికి ప్రతిచర్యగా, భారత్లో ప్రపంచకప్ ఆడమని
Bangladesh: ముస్తాఫిజుర్ ను తొలగించినందుకు నిరసనగా.. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం దేశంలో ఐపీఎల్ ప్రసారాలతోపాటు, ప్రచారం కూడా చేయకూడదు.