దేశానికి ఎందరో దిగ్గజ క్రికెటర్లను అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీలో తమ జట్టుకు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ మాదిరిగా సెంట్రల్ కాంట్రాక్టులను అందించేందుకు సిద
భారత తొలి టెస్టు విజయంలో సభ్యుడు, నాటి జట్టులో గురువారం నాటికి సజీవంగా ఉన్న మాజీ క్రికెటర్ సీడీ గోపీనాథ్ (96) గురువారం చెన్నైలో కన్నుమూశారు. 1930లో నాటి మద్రాస్ (చెన్నై)లో పుట్టిన గోపీనాథ్.. 21 ఏండ్లకే అరంగేట
దేశంలో టెస్టుల నిర్వహణపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయక టెస్టు వేదికలైన కోల్కతా, ముంబైలోనే కాకుండా దేశంలోని మిగతా వేదికలకూ మ్యాచ్లను విస్తరించాలని సూచించాడు.
ఐపీఎల్ ఆడేందుకు వేలంలో పేర్లు ఇచ్చి తీరా సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగే ఆటగాళ్లపై బీసీసీఐ విధించే రెండేండ్ల నిషేధం సరిపోవడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ �
BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
IPL 2026: శనివారం నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం అవుతోంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దీనికి బదులుగా క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్గా నిర్వహించాలని బీసీ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023వ సీజన్లో ప్రవేశపెట్టి తీవ్ర చర్చనీయాంశమవుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై మెజారిటీ కెప్టెన్లు అభ్యంతరం వ్యక్తం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్�
IPL Captains Meeting : క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. పంతొమ్మిదో సీజన్కు మరో నాలుగు రోజులే ఉంది. టోర్నీ సమీపిస్తున్నందున పది జట్ల కెప్టెన్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సమ�
BCCI : జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో ఇండియా రెండు టీ20 మ్యాచ్లను ఆడనున్నది. ఆ షెడ్యూల్ను ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ టూరు కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా రెండు మ్యాచ్లు ఆడనున్నది.
BCCI : భారత పురుషుల క్రికెట్ చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవి కాలం త్వరలోనే ముగియనుంది. దాంతో, అతడు తనను మరికొన్ని రోజులు కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని కోరినట్ట�
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టుపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో బుమ్�
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో క్రికెటర్లు సందడి చేశారు. 2025-26 సీజన్లో ఏకంగా ఐదు ఐసీసీ ట్రోఫీలతో కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికె