Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో తమ ఆటతో అభిమానులను అలరించాల్సిన కొందరు ఆటగాళ్లు సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్లతో అతి సన్నిహితంగా ఉంటున్నారు. కంటెంట్ క్రియెటర్లతో నిషిద్ధ ప్రాంతాల్లో రీల్స్ చి
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆమోదం తెలిపింది.
ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో (గర్ల్ఫ్రెండ్స్) చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, యశస్వి
ఐపీఎల్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యలనూ బీసీసీఐ ఉపేక్షించదని, నిబంధనలను ఉల్లంఘించే జట్లు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
దేశానికి ఎందరో దిగ్గజ క్రికెటర్లను అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీలో తమ జట్టుకు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ మాదిరిగా సెంట్రల్ కాంట్రాక్టులను అందించేందుకు సిద
భారత తొలి టెస్టు విజయంలో సభ్యుడు, నాటి జట్టులో గురువారం నాటికి సజీవంగా ఉన్న మాజీ క్రికెటర్ సీడీ గోపీనాథ్ (96) గురువారం చెన్నైలో కన్నుమూశారు. 1930లో నాటి మద్రాస్ (చెన్నై)లో పుట్టిన గోపీనాథ్.. 21 ఏండ్లకే అరంగేట
దేశంలో టెస్టుల నిర్వహణపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయక టెస్టు వేదికలైన కోల్కతా, ముంబైలోనే కాకుండా దేశంలోని మిగతా వేదికలకూ మ్యాచ్లను విస్తరించాలని సూచించాడు.