Vaibhav Sooryavanshi: నెట్స్లోనూ తగ్గేదిలేదన్నాడు వైభవ్. నెట్ ప్రాక్టీస్ సమయంలో భారీ షాట్లు కొట్టాడు సూర్యవంశీ. ఆ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక ఇవాళ ఐర్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. మరి తుది
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.
BCCI : వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న సెలెక్టర్లు అనుభవానికి పెద్ద పీట వేశారు. ఇంగ్లండ్ పర్యటన కోసం సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లను ఎంపిక చే�
బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహిస్తూ, రూ.46 కోట్లకుపైగా అనధికారిక నిధుల వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తూ హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి దారం గురువా రెడ్డి శనివారం స
Jai Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ జై షా(Jai Shah) శ్రీలంక క్రికెట్ సభ్యులను కలిశారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిసి లంకలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించారు.
వచ్చే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ బీసీసీఐ లీగ్ను త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. బీసీసీఐ కార్యదర్శి
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. వెన్నునొప్పి నుంచి కోలుకుని బీసీసీఐ సీవోఈలో ఉన్న పాండ�
ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
Shreyas Iyer | భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
BCCI | భారత క్రికెట్ (Indian Cricket) లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryvamshi).. ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కి�
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే ఎంపికయ్యాడు. ఆ రికార్డును ఇప్పుడు సూర్యవంశీ బ్రేక్ చేశాడు. 15 ఏళ్లకే వైభవ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ కోసం సూర్యవంశీకి
టీమ్ఇండియా టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను తప్పిస్తూ అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
భారత పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించినట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముంబై మాజీ దిగ్గజమైన 53 ఏండ్ల బహుతులేకు దేశవాళీ క్రికెట్లో �