IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర
BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్లేయర్లు సూర్యకు ఓటేస
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని
Ishan Kishan | తన వ్యవహార శైలి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు ముందు విడుదలైన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో చోటు కోల్పోయిన తిరిగి జాతీయ జట్టులో వచ్చేందుకు ఆలయాల బాట పట్టాడు.
Team India | టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్�
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడడంపై స్పష్టత కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చింది