తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని �
IND Vs SA | దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న సమయం�
Shumban Gill : తొలి టెస్టులో విజయం దిశగా సాగుతున్న భారత జట్టుకు షాక్. రెండో రోజు రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shumban Gill) మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట�
ROKO | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. వన్డే జట్టులో కొనసాగాలనుకుంటే దేశీయ వన్డే టోర్నమెంట్లలో పాల్గొనాలని బోర్డు చెప్�
Under-19 Triangular Series | బీసీసీఐ త్వరలో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లను ప్రకటించింది. ఈ టోర్నీ నవంబర్ 17 నుంచి 30 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సల�
ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు �
ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు �
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ (Retention) గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది. డిసెంబర్ 1న లేదా డిసెంబర్ 16న ఆక్షన్ ఉంటుందని
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ర�
BCCI : చరిత్రాత్మక వన్డే వరల్డ్ కప్ విక్టరీని ఆస్వాదిస్తున్న భారత మహిళల జట్టుకు మరో కోచ్ రాబోతున్నాడు. అసాధ్యాన్ని సాధ్యం చేసిన కోచ్ అన్మోల్ మజుందార్ (Anmol Mazumdar)కు అండగా మరొకరిని బీసీసీఐ నియమించనుంది. అది కూడ
Asia Cup Controversy | భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఆసియా కప్ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వం వహించనున్నారు. గతం
Asia Cup Controversy | ఆసియా కప్ ముగిసి దాదాపు ఆరువారాలు గడిచింది. ఇంకా ట్రోఫీని ఏసీసీ భారత జట్టుకు అప్పగించలేదు. సెప్టెంబర్ 28న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫై�
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్