మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్కు సంబంధించిన క్రికెటర్ల వేలాన్ని కొచ్చి వేదికగా అక్టోబర్ 28న నిర్వహిస్త
స్వదేశంలో ఈనెల 27 నుంచి వెస్టిండీస్తో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫునే గాక దేశవాళీల్లోనూ అదరగొట్టిన పంజాబ్ ఆల్రౌండర్ నమన్ ధీర్తో
రెండేండ్ల క్రితం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేది లేదని తేల్చిచెప్పిన భారత క్రికెట్ జట్టు మరోసారి అదే విధానాన్ని అవలంభించింది. తాజాగా ఆసియ�
Vintage Vibes : ఇప్పుడు ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, డీపీ చూసినా 1980 కాలం నాటి ఫొటోలే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు, సామన్య ప్రజలే కాదండోయ్.. భారత క్రికెటర్లు సైతం ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు.
IND vs AFG : షెడ్యూల్ ప్రకారం స్వదేశంలో సెప్టెంబర్ 13వ తేదీన మొదటి మ్యాచ్ జరగాలి. ఇప్పటికే సన్నాహకాల్లో మునిగిపోయిన ఇరుజట్ల ఆటగాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే..
Rohit Sharma : లార్డ్స్ వన్డేలో శతకంతో మెరిసినా ఈ మాజీ కెప్టెన్కు స్క్వాడ్లో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటికిప్పుడు వేటు పడకున్నా.. మెగా ఈవెంట్లో హిట్మ్యాన్ ఉంటాడా? లేదా? అనే సందేహం మాత్రం అభిమానులన�
ఐపీఎల్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగబోయే మ�
BCCI : శ్రీలంక పర్యటనకు దూరమైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఫిట్నెస్ సాధించాడు. అఫ్గనిస్థాన్ (Afghanistan)తో జరుగనున్న టీ20 సిరీస్కు ఎంపికైన ఈ స్పిన్ ఆల్రౌండర్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు.
Asian Games : ఆసియా క్రీడల్లో క్రికెటర్ల సౌకర్యార్థం మౌలిక వసతులు లేకపోవడంపై అసంతృప్తితో ఉన్న బీసీసీఐ(BCCI)కి భారత ఒలింపిక్ సంఘం (IOA) షాకిచ్చింది. జపాన్లోని ఐచీ- నగోయాలోని సౌకర్యాలపై భారత బోర్డు ఫిర్యాదును ఐఓఏ తిరస�
India - Japan : ఆసియా క్రీడల సన్నద్ధతలో ఉన్న భారత పురుషుల జట్టు అంతకంటే ముందే జపా(Japan)తో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇండియా, జపాన్ మధ్య దౌత్య బంధానికి ప్రతీకగా ఇరుదేశాల జట్లు పొట్టి ఫార్మాట్లో తలపడనున్నాయి.
భారత వన్డే జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, అతడి స్థానాన్ని ప్రశ్నించాల్సిన అవసరమ�
నిరుడు మహిళల ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చిన భారత్.. వచ్చే ఏడాది మరో మేజర్ టోర్నీని నిర్వహించనుంది. ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ ఆతిథ్య హక్కులు భారత్కు ద