జిల్లాల్లోని క్రికెటర్ల భవిష్యత్తు, వర్ధమాన క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించేందుకు తెలంగాణకు ప్రత్యేక క్రికెట్ సంఘాన్ని ఇవ్వాలని బీసీసీఐని శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డి�
దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు వేదికను బెంగళూరు నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మారుస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా ప్రకటించారు. బెంగళూరు సీఓఈలో ప్రేక్షకుల ప్రవేశంపై ఉన్న పరిమితుల దృష్ట్యా, అ�
VVS Laxman : తాత్కాలిక కోచ్గా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్షుడిగా విజయంతమైన వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)కు మరో కీలక పదవి దక్కనుంది. భారత పురుషుల జట్టు హెడ్కోచ్ అయ్యేందుకు అన్ని అర్హతలున్న లక్ష్మణ్ బీసీసీఐలో పాగ
వచ్చేనెలలో భారత పర్యటనకు రానున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐని కోరినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో సెప్టెంబర�
కొద్దిరోజుల క్రితం టీమిండియాతో వన్డే సిరీస్ ఆడేందుకు ఇక్కడకు వచ్చిన అఫ్గానిస్థాన్.. వచ్చేనెలలో మరోసారి భారత్కు రానుంది. సెప్టెంబర్లో మెన్ ఇన్ బ్లూతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పోటీపడేందుకు కాబూ�
Team India : శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత స్క్వాడ్లో మార్పులు చేశారు సెలెక్టర్లు. కుడి కాలి బొటన వేలి గాయం నుంచి కోలుకోని సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను తీసుకున్నారు.
Team India : డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. తొలుత బీసీసీఐ, సీఎస్ఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏకైక టెస్టు, ఆపై వన్డే సిరీస్తో పర్యటన
దేశవాళీల్లో సత్తాచాటిన జమ్మూకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత జట్టులోకి వచ్చాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన బుమ్రా స్థానాన్ని ఈ బారాముల్లా పేసర్ భర్తీ చేయనున్నాడు.
Ajinkya Rahane :అంతర్జాతీయ క్రికెట్ సహా ఫ్రాఛైంజీ టోర్నీలకు సైతం వీడ్కోలు పలికిన అజింక్యా రహానే (Ajinkya Rahane)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్ధికంగా అండగా నిలువనుంది.
Jasprit Bumrah: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో కీలకమైన పర్యనటకు ముందే భారత జట్టుకు బిగ్ షాక్. శ్రీలంక పర్యటనకు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) దూరమయ్యాడు.