Rising Stars Asia Cup | త్వరలో ప్రారంభం కానున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 కోసం ఇండియా ఏ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జితేశ్ శర్మ కెప్టెన్గా నియమించగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశి, ఐపీఎల్ స్టార్ ప్ర�
వన్డే ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు జాక్పాట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజర�
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ వేలం డిసెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా విదేశాల్లోనూ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
BCCI : తొలిసారి ఛాంపియన్గా నిలిచినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూ.51 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచ కప్ కోసం పటిష్టమైన స్క్వాడ్ను ఎంపిక చేసిన సెలెక్టర్లుకు కూడా ప్రైజ్మనీల
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను (Women's World Cup) సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ జట్టు బీసీసీ (BCCI) భారీ నజరానా ప్రకటించింది.
భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసీస్తో ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ అయ్యర్కు పక్కటెముకల్లో అంతర్గత రక్తస�
మరికొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. టెస్టు మ్యాచ్ల్లో లంచ్ తర్వాత ఉండే టీ బ్రేక్
Team India | భారత దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ (125 బంతుల్లో 121 నాటౌట్, 13 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 74 నాటౌట్, 7 ఫోర్లు) మునపటి ఆటను గుర్తుకుతెస్తూ చెలరేగిన వేళ ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన �
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
BCCI :ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు గెలుపొంది నెల రోజులు కావొస్తోంది. కానీ, ఇప్పటివరకూ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతికి అందలేదు. విజేతకు అప్పగించాల్సిన ట్రోఫీతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ �
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
BCCI : అఫ్గనిస్థాన్ యువ క్రికెటర్ల మృతికి కారణమైన పాకిస్థాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ క్రికెట్లో విషాదానికి కారణమైన పాక్ దాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి