హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన టీజీ20 లీగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ఆమోదం తెలిపింది.
ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో (గర్ల్ఫ్రెండ్స్) చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, యశస్వి
ఐపీఎల్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యలనూ బీసీసీఐ ఉపేక్షించదని, నిబంధనలను ఉల్లంఘించే జట్లు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
దేశానికి ఎందరో దిగ్గజ క్రికెటర్లను అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీలో తమ జట్టుకు ఆడే క్రికెటర్లకు బీసీసీఐ మాదిరిగా సెంట్రల్ కాంట్రాక్టులను అందించేందుకు సిద
భారత తొలి టెస్టు విజయంలో సభ్యుడు, నాటి జట్టులో గురువారం నాటికి సజీవంగా ఉన్న మాజీ క్రికెటర్ సీడీ గోపీనాథ్ (96) గురువారం చెన్నైలో కన్నుమూశారు. 1930లో నాటి మద్రాస్ (చెన్నై)లో పుట్టిన గోపీనాథ్.. 21 ఏండ్లకే అరంగేట
దేశంలో టెస్టుల నిర్వహణపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయక టెస్టు వేదికలైన కోల్కతా, ముంబైలోనే కాకుండా దేశంలోని మిగతా వేదికలకూ మ్యాచ్లను విస్తరించాలని సూచించాడు.
ఐపీఎల్ ఆడేందుకు వేలంలో పేర్లు ఇచ్చి తీరా సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగే ఆటగాళ్లపై బీసీసీఐ విధించే రెండేండ్ల నిషేధం సరిపోవడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ �
BCCI : టీమిండియా 2026-27 సీజన్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ(BCCI) తెలిపింది.
IPL 2026: శనివారం నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం అవుతోంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దీనికి బదులుగా క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్గా నిర్వహించాలని బీసీ�