Bangladesh Board : భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. హిందువుల హత్యలను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Reshman)ను బీసీసీఐ తప్పించడాన్ని
BCCI : వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత సెలెక్టర్లు స్క్వాడ్ను ప్రకటించారు. రెగ్యులర్ సారథి శుభ్మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు.
టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎమ�
బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటించే అవకాశముంది. సెప్టెంబర్లో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఆతిథ్యమిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొం�
Team India : భారత్, బంగ్లాదేశ్ వైట్బాల్ సిరీస్ కొత్త తేదీలు వచ్చేశాయి. పొరుగుదేశంలో నిరుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన సిరీస్ సెప్టెంబర్ నెలలో జరునుంది.
Gautam Gambhir : భారత పురుషుల జట్టు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) లండన్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. బ్రేక్ దొరకడంతో వెకేషన్కు లండన్ వెళ్లిన గౌతీ.. అక్కడే కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు.
భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ను టెస్టుల్లో తొలగించి ఆ బాధ్యతలను దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు అప్పగిస్తారని వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది.
ఏడాది వ్యవధిలోనే స్వదేశంలో రెండు టెస్టు సిరీస్ల్లోనూ వైట్వాష్నకు గురైన భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా? అందరూ వేలెత్తి చూపిస్తున్నట్టుగానే హెడ్కోచ్ గౌతం గంభీర్ప�
BCCI : దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడడంతో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క్రికెట్ను నాశనం చేస్తున్న గౌతీ బదులు సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవజ�
స్టార్లతో కొత్త కళను సంతరించుకున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే టోర్నీలో మునుపెన్నడూ లేని విధంగా తొలిరోజే రికార్డులతో ఘనంగా మొదలైంది. బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తొలిరోజు ఏకంగా 22 సెంచర�
రానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన పంజాబ్ జట్టులో స్టార్ క్రికెటర్లు శుభ్మన్గిల్, అభిషేక్శర్మ, అర్ష్దీప్సింగ్ చోటు దక్కించుకున్నారు. ప్రతీ ఒక్కరు దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందేన�
దేశంలో మహిళా క్రికెట్కు మహర్దశ రాబోతున్నది. స్వదేశం వేదికగా ఇటీవల ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో మహిళా క్రికెట్కు పెద్దపీట వేసేందుకు బీసీసీఐ సిద్ధ�
BCCI : భారత్లో మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసునుంది. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2025) ఛాంపియన్గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప్రోత్�
Shubman Gill | భారత జట్టు స్టార్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు టీ20 ప్రపంచకప్ కప్లో చోటు కోల్పోయాడు. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న గిల్కు ఐసీసీ ఈవెంట్లో చోటు దక్కకపోవడం అందరినీ షాక్కు గుర�