లండన్లో జరిగిన ది హండ్రెడ్ వేలం లో సన్రైజర్స్ లీడ్స్ జట్టు.. పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీసీసీఐ స్పందించింది.
Rahul Dravid : భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)కు అరుదైన గౌరవం లభించింది. సుదీర్ఘ కాలం ఆటగాడిగా, విజయవంతమైన కోచ్గా.. టీమిండియాకు విశేష సేవలందించిన 'ది వాల్'.. కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కార
టీ20 ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు వేయికండ్లతో వేచి చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ షెడ్యూల్పై స్పష్టత వచ్చింది. మార్చి 28 నుంచి మొదలుకానున్న ఈ సీజన్ షెడ్యూల్�
రికార్డు స్థాయిలో దేశానికి మూడో ఐసీసీ టీ20 ప్రపంచకప్పును అందించిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల న
IPL 2026 : కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది.
ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్�
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అబూధాబీలో వేలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా బీసీసీఐ నుంచి షెడ్యూల్ ప్రకటన రాలేదు.
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. షెడ్యూల్పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అ�
ROKO |భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025–26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉండే ఈ కాంట్రాక్టుల్లో పలు కీలక మా�
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
అందరూ భావించినట్టుగానే టీమ్ఇండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న ‘గ్రేడ్ ఏ+’ కేటగిరీ నుంచి డిమోట్ అయ్యారు.
BCCI : భారత క్రికెటర్లను సానబెడుతున్న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో కొత్త నియామకాలకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. పలు కీలక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.