వచ్చే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ బీసీసీఐ లీగ్ను త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. బీసీసీఐ కార్యదర్శి
అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. వెన్నునొప్పి నుంచి కోలుకుని బీసీసీఐ సీవోఈలో ఉన్న పాండ�
ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ దూరం అయ్యాడు. భవిష్యత్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణన
Shreyas Iyer | భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
BCCI | భారత క్రికెట్ (Indian Cricket) లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryvamshi).. ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కి�
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే ఎంపికయ్యాడు. ఆ రికార్డును ఇప్పుడు సూర్యవంశీ బ్రేక్ చేశాడు. 15 ఏళ్లకే వైభవ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్ కోసం సూర్యవంశీకి
టీమ్ఇండియా టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ను తప్పిస్తూ అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
భారత పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించినట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముంబై మాజీ దిగ్గజమైన 53 ఏండ్ల బహుతులేకు దేశవాళీ క్రికెట్లో �
BCCI : భారత జట్టుకు మరో కోచ్గా సాయిరాజ్ బహతులే (Sairaj Bahatule) నియమితులయ్యాడు. మాజీ ఆటగాడైన బహతులేకు స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ (BCCI).
IPL 2026: ఐపీఎల్ క్రికెటర్లకు కొత్త ఆంక్షలు విధించింది బీసీసీఐ. స్మార్ట్ సన్గ్లాస్లు వాడరాదు అని బీసీసీఐ తన వార్నింగ్లో తెలిపింది. ఆ సన్గ్లాస్లతో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ చేసే అవకాశం ఉ�
దేశవాళీ క్రికెట్ 2026-27 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో ఈ మెగా సీజన్కు తెరలేవనుంది. ఏజ్ గ్రూప్, సీనియర్ విభాగాల్లో కలిపి ఈ సీజన్లో రికార్డు
BBL : ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత చెన్నై వేదికగా మరో టీ20 లీగ్ అభిమానులను అలరించనుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు.
BCCI : అఫ్గనిస్థాన్తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్ను ప్రకటించారు. శుభ్మన్ గిల్(Shubman Gill) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిం�