West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అనిశ్చితి పర్వం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్న దల్జీత్సింగ్ పై బీసీసీకి పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు
టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో మూడేండ్ల ఒప్పందాన్ని మధ్యలోనే వదిలేసుకున్న ‘డ్రీమ్ 11’ స్థానాన్ని తాజాగా ప్రముఖ టైర్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీ వేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి..బీసీసీఐని డి
Team India | భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ గెలుచుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈ గ్రౌండ్స్లో జరిగిన ఫైనల్లో సెంట్రల్.. సౌత్జోన్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల�
ఆసియా కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం కొత్త వివాదానికి దారితీసింది. టాస్ సందర్భంగా గాన
Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి సొంత రాష్ట్రంలో క్రికెట్ బాస్గా సేవలందించనున్నాడు. గతంలోనే తన ముద్ర వేసిన ఈ వెటరన్ రెండోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్
IND vs PAK : భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైట్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 8 :00 గంటలకు దాయాది జట్లు లీగ్ దశ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాక్ను మట్టికరిపించే
Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత్తో పాటు పలు దేశాల్లోనూ అభిమానులు నిరాశకు గురయ్యారు. కోహ్లీకి అభిమాని అయిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేత, ఇస్లామ�
భారత క్రికెట్ జట్టుకు మరో రెండు, మూడు వారాల్లో కొత్త టైటిల్ స్పాన్సర్ రాబోతున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి డ్రీ
BCCI : భారత మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, హర్భజన్ సింగ్లు బీసీసీఐ పూర్తికాల సభ్యుల ప్రతినిధులుగా ఎంపికయ్యారు. వార్షిక సమావేశం, కార్యవర్గం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దిగ్గజ ఆటగాళ్లకీ గౌరవం లభించింది.
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నాడంటూ మరో వెటరన్ పేరు ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.