BCCI : బ్రిస్ట్లో ఘనమైన రికార్డు ఉన్నప్పటికీ నాలుగో టీ20లో 9 వికెట్లతో చిత్తైన భారత్ సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్గా తీసుకుంది.
MS Dhoni : భారత పురుషుల క్రికెట్లో మేరునగధీరురుడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). టికెట్ కలెక్టర్ నుంచి టీమిండియా కెప్టెన్గా ఎదిగిన ధోనీ.. ఈరోజుతో 45వ వసంతంలో అడుగుపెట్టాడు.
BCB : భారత్తో క్రికెట్ సంబంధాలు పునరుద్దరణ కోసం బంగ్లాదేశ్ బోర్డు(BCB) ప్రయత్నాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో ఆడబోమని బెట్టుచేసి చివరకు వేటుకు గురవ్వడంతో బుద్ది తెచ్చుకున్న బీసీబీ.. ద్వైపాక్షకి సిరీస్కు సి
BCCI : ఐర్లాండ్ చేతిలో వైట్వాష్తో మేల్కొన్న భారత సెలెక్టర్లు టీ20 స్క్వాడ్లో భారీ మార్పులు చేశారు. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు వేస్తూ.. వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)లను తీసుకున్నారు.
భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగి పేలవమైన ఆటతీరుతో గ్రూప్ దశలోనే జట్టు ఇంటిబాట పట్టడంతో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వస్తున్నా బీసీసీఐ మాత్రం మరోసారి ఆమెకే స�
Vaibhav Sooryavanshi: నెట్స్లోనూ తగ్గేదిలేదన్నాడు వైభవ్. నెట్ ప్రాక్టీస్ సమయంలో భారీ షాట్లు కొట్టాడు సూర్యవంశీ. ఆ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక ఇవాళ ఐర్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. మరి తుది
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు బీసీసీఐ..భారత క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో జట్టును ఎంపిక చేసింది.
BCCI : వన్డే ప్రపంచకప్ 2027 కోసం భారత జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్న సెలెక్టర్లు అనుభవానికి పెద్ద పీట వేశారు. ఇంగ్లండ్ పర్యటన కోసం సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లను ఎంపిక చే�
బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహిస్తూ, రూ.46 కోట్లకుపైగా అనధికారిక నిధుల వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తూ హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి దారం గురువా రెడ్డి శనివారం స
Jai Shah : అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ జై షా(Jai Shah) శ్రీలంక క్రికెట్ సభ్యులను కలిశారు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియాతో కలిసి లంకలో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించారు.
వచ్చే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ బీసీసీఐ లీగ్ను త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. బీసీసీఐ కార్యదర్శి