ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్తో పాటు హరీస్ రవూఫ్పై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదుచేసింది. బుధవారం రా�
Asia Cup: భారత్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, షాహిబ్జాద ఫర్హన్ ప్రవర్తించిన తీరును బీసీసీఐ ఖండించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వద్ద అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసింది
వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
BCCI : స్వదేశంలో మరో 9 రోజుల్లో మహిళల వన్డే ప్రపంచ కప్ మొదల్వనుంది. సెప్టెంబర్ 30న ఆరంభ వేడుకల అనంతరం మెగా టోర్నీ షురూ కానుంది. ఈ సందర్భంగా దివంగత సింగర్ జుబిన్ గార్గ్(Zubeen Garg)కు నివాళులు అర్పించనుంది బీసీసీఐ.
IND vs PAK | ఆసియా కప్లో భాగంగా ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కరచాలనం వివాదంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట�
BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రము
West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అనిశ్చితి పర్వం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్న దల్జీత్సింగ్ పై బీసీసీకి పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు
టీమ్ఇండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చింది. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో మూడేండ్ల ఒప్పందాన్ని మధ్యలోనే వదిలేసుకున్న ‘డ్రీమ్ 11’ స్థానాన్ని తాజాగా ప్రముఖ టైర్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు కమిటీ వేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి..బీసీసీఐని డి
Team India | భారత జట్టుకు కొత్త టైటిల్ స్పాన్సర్ దొరికింది. టైటిల్ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ కంపెనీ దక్కించుకున్నది. ఈ మేరకు బీసీసీఐతో అపోలో టైర్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అపోలో
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ గెలుచుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈ గ్రౌండ్స్లో జరిగిన ఫైనల్లో సెంట్రల్.. సౌత్జోన్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల�