T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.131 కోట్ల ప్రైజ్మనీ ప్రకటించింది.
ఆలస్యంగా అయినా బీసీసీ నిద్ర లేచింది. టెస్టుల్లో మరీ ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటముల నేపథ్యంలో కొత్త తరం క్రికెటర్లను రాటుదేల్చేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఏర్�
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తేదీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అబూధాబీలో వేలం ముగిసి మూడు నెలలు కావొస్తున్నా ఇంకా బీసీసీఐ నుంచి షెడ్యూల్ ప్రకటన రాలేదు.
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. షెడ్యూల్పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అ�
ROKO |భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025–26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉండే ఈ కాంట్రాక్టుల్లో పలు కీలక మా�
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
అందరూ భావించినట్టుగానే టీమ్ఇండియా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న ‘గ్రేడ్ ఏ+’ కేటగిరీ నుంచి డిమోట్ అయ్యారు.
BCCI : భారత క్రికెటర్లను సానబెడుతున్న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో కొత్త నియామకాలకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. పలు కీలక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
Anurag Thakur : భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)కు బిగ్ రిలిఫ్. నిషేధం కారణంగా దాదాపు పదేళ్లుగా క్రికెట్ వ్యవహారాలకు దూరమైన ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
Salman Agha : పదో సీజన్ టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాను విలేకరులు ప్రశ్నించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
BCCI : టీ20 వరల్డ్కప్లో భారత జట్టుతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ బోర్డు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించింది. భారత క్రికెట�
T20 World Cup : టీ20 వరల్డ్కప్ పోటీల ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్ల సందడి మొదలవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 2 సోమవారం నుంచి వరల్డ్కప్ జోష్తో స్టేడియాలో దద్దరిల్లనున్నాయి.
India vs Pakistan: రాజకీయాలకు క్రికెట్ బలి అవుతున్నది. వరల్డ్కప్లో ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే దాని ప్రభావం యావత్ ప్రపంచ క్రికెట్పై పడనున్నది. ఇండోపాక్ మ్యాచ్ జరగకపోతే సుమారు 4500 కోట్ల విలువైన