Hardik Pandya : భారత క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. టీ20 ప్రపంచకప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వచ్చేస్తున్నాడు. ఆసియా కప్లో గాయం కారణంగా రెండు నెలలకుపైగా జట్టుకు దూరమైన ఈ బరోడా క్రికెటర్కు బెంగళూరులోని సెంటర్
WPL 2026 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలుకానున్నది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరు
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
స్వదేశంలో రెండు వైట్వాష్లను ఎదుర్కుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ విషయంలో బీసీసీఐ తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవాలని అనుకోవడం లేదు.
Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా �
IND vs SA | గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పూర్తి ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. లంచ్ బ్రేక్ అనంతరం డిక్�
స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్కోచ్
ఇటీవల కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో మెడనొప్పితో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కెప్టెన్ శుభ్మన్గిల్..శనివారం నుంచి గువాహటిలో మొదలుకాబోయే రెండో టెస్టులో ఆడతాడా? లేదా?
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని �
IND Vs SA | దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న సమయం�
Shumban Gill : తొలి టెస్టులో విజయం దిశగా సాగుతున్న భారత జట్టుకు షాక్. రెండో రోజు రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shumban Gill) మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట�
ROKO | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. వన్డే జట్టులో కొనసాగాలనుకుంటే దేశీయ వన్డే టోర్నమెంట్లలో పాల్గొనాలని బోర్డు చెప్�