Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
Saudi T20 League | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సౌదీకి షాక్ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. సౌదీ టీ20 లీగ్ను అడ్డుకునేందుకు రెండుదే�
BCCI | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట (Bengaluru stampede) ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తే లేదని తేల్చి చెప్పాడు. అయితే టీమ్ఇండియాకు కోచ్గా అవకాశం వస్�
Sourav Ganguly : మజీ క్రికెటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో రాజకీయాల్లోకి వెళ్తారు. లేదంటే కోచింగ్ బాధ్యతలు చేపడుతారు. పొలిటిక్స్లో చేరి మంత్రి లేదంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావాలేగానీ ఎవరైనా 'సై' అంటారు. అయితే.. టీమి
BCCI : అండర్ -16 ఆటగాళ్లను తదుపరి సీజన్లో వయసు పైబడిందనే కారణంతో అనుమతించడం లేదు. దాంతో, ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
జూనియర్ క్రికెట్లో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమైంది. పలువురు క్రికెటర్లు నకిలీ వయసు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తూ వయసు విభాగపు లీగ్లో ఆడుతున్న నేపథ్యాలను దృష్టిలో పెట్టుకుని బోర్డు పలు నిర్దిష్టమైన �
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు తీపి కబురు! నగరంలోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో ధనాధన్ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానున్న న్యూజిలాం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ శనివారం కీలక భేటీ కాబోతున్నది. ఐపీఎల్లో గెలిచిన జట్లు నిర్వహించే విజయోత్సవ ర్యాలీలకు పాటించాల్సిన మార్గదర్శకాలు, కొత్త నియమ నిబంధనలపై ఈ సమావే�
ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 28 నుంచి మొదలయ్యే సిరీస్లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు జరుగనున్నాయి.