ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్లో జరగ
IPL 2025 : జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ పోరు నిర్వహిస్తారని సమాచారం ఉంది. అయితే.. ఈ వార్తల్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఖండించాడు.
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేకంగా గౌరవిస్తోంది. విశేష సేవలిందించిన ఆటగాళ్లను ప్రత్యేక బోర్డు రూమ్లు ఏర్పాటు చేస్తోంది. శనివారం సచిన్ టెండూల్కర్ (Sachin Ten
త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత ‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్
టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ ఏడు నెలల విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించింది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రక
Sunil Gavaskar : క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)కు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్కు విశేష సేవలందించిన లిటిల్ మాస్టర్ కోసం ప్రత్యేక బోర్డు రూమ్(Boardroom)ను ఏర్పాటు చేసింది బీసీసీఐ.
మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది.
వారం రోజుల వ్యవధిలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంట్రాక్టులపై బీసీసీఐ స్పందించింది.
BCCI : ఐదు రోజుల వ్యవధిలో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన ఈ స్టార్ ద్వయం ఇంగ�
IPL 2025 : విదేశీ క్రికెటర్లను రప్పించేందుకు ఆయా బోర్డులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒత్తిడి పెంచుతోంది. అయినా సరే.. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్కు దూరం అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ని�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మళ్లీ మొదలు కానున్నది. పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంత�