IND vs SA | గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పూర్తి ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. లంచ్ బ్రేక్ అనంతరం డిక్�
స్వదేశంలో భారత జట్టు దారుణంగా తడబడుతుండటంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని ఎదుర్కున్న భారత్.. తాజాగా దక్షిణాఫ్రికాతోనూ అదే బాటలో వెళ్తుండటంతో హెడ్కోచ్
ఇటీవల కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో మెడనొప్పితో మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కెప్టెన్ శుభ్మన్గిల్..శనివారం నుంచి గువాహటిలో మొదలుకాబోయే రెండో టెస్టులో ఆడతాడా? లేదా?
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని �
IND Vs SA | దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న సమయం�
Shumban Gill : తొలి టెస్టులో విజయం దిశగా సాగుతున్న భారత జట్టుకు షాక్. రెండో రోజు రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shumban Gill) మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ వన్డే కెరీర్ను కొనసాగించాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలంటే డొమెస్టిక్ క్రికెట�
ROKO | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. వన్డే జట్టులో కొనసాగాలనుకుంటే దేశీయ వన్డే టోర్నమెంట్లలో పాల్గొనాలని బోర్డు చెప్�
Under-19 Triangular Series | బీసీసీఐ త్వరలో ప్రారంభం కానున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఏ, ఇండియా-బీ జట్లను ప్రకటించింది. ఈ టోర్నీ నవంబర్ 17 నుంచి 30 వరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సల�
ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు �
ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు �
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ (Retention) గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది. డిసెంబర్ 1న లేదా డిసెంబర్ 16న ఆక్షన్ ఉంటుందని
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ర�