మరికొద్దిరోజుల్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. టెస్టు మ్యాచ్ల్లో లంచ్ తర్వాత ఉండే టీ బ్రేక్
Team India | భారత దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ (125 బంతుల్లో 121 నాటౌట్, 13 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 74 నాటౌట్, 7 ఫోర్లు) మునపటి ఆటను గుర్తుకుతెస్తూ చెలరేగిన వేళ ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన �
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడేందుకు గాను ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లపై ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు పా
BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీ
BCCI :ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు గెలుపొంది నెల రోజులు కావొస్తోంది. కానీ, ఇప్పటివరకూ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతికి అందలేదు. విజేతకు అప్పగించాల్సిన ట్రోఫీతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ �
భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్వర్�
BCCI : అఫ్గనిస్థాన్ యువ క్రికెటర్ల మృతికి కారణమైన పాకిస్థాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ క్రికెట్లో విషాదానికి కారణమైన పాక్ దాడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), అంతర్జాతీయ క్రికెట్ మండలి
Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ భారత్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్ల�
ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అం�
ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి కప్ను గెలుచుకున్న భారత జట్టు ట్రోఫీని తీసుకోకుండానే స్వదేశానికి తిరిగిరాగా అందుకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు గుడ్న్యూస్. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం తేదీలను ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్కు కూడా పచ్చజెండా ఊపింది.
WPL 2026 : మహిళల క్రికెట్కు విశేష ఆదరణ కల్పించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మరో ఎడిషన్కు సిద్ధమవుతోంది. గత మూడు సీజన్లు అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీ నాలుగో సీజన్ రాబోతోంది.
Mohsin Naqvi | ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై మీడియ అడిగిన ప్రశ్నలకు ఏసీసీ, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించేందుకు నిరాకరించారు. గత నెల దుబాయి వేదికగా పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు ఆసియా కప్ టైటిల్ను సాధ�