Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో మెగా ఈవెంట్కు లైన్ క్లియర్ అయింది.
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
BCCI : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో తలపడుతున్న భారత జట్టు (Team India) మరోమారు ఆ దేశం వెళ్లనుంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్ (England)తో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది.
Asia Cup 2025 | ఈ ఏడాది ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉండొచ్చని తెలుస్తున్నది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఈ టోర్నమెంట్ను తటస్థ
IND Vs ENG | మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్ట్కు టీమిండియా సన్నద్ధమవుతున్నది. ఐదుటెస్టుల సిరీస్లో 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను నెగ్గాలని ఇంగ్లిష్ జట్టు తహతహలాడ�
ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది
BCCI : ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ప్రతి ఏటా భారీగా సమకూర్చుకుంటోంది. మీడియా, డిజిటల్ హక్కుల వేలంతో పాటు స్పాన్సర్షిప్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. డియ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను సీఐడీ అధికారులు తొలిరోజు విచారించారు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ కోరగా.. మల్కాజిగిరీ కోర్టు ఆరు రోజు�
T20 World Cup 2026 : యూరప్లో ఒకటైన ఇటలీ (Italy) పేరు చెబితే ఫుట్బాల్, టెన్నిస్ వంటి ఆటల్లోని రికార్డులే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు క్రికెట్లో కూడా ఇటలీ సంచలనాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే
క్రికెటర్లు ఇక్కడికి విహారయాత్రకు రాలేదని, దేశం తరఫున ఆడేందుకు వచ్చారని టీమ్ఇండియా చీఫ్కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. సిరీస్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లతో కుటుంబసభ్యులు కలిసుండటంపై బీసీసీఐ న�
బంగ్లాదేశ్తో ఆగస్టులో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు రైద్దెన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తమ దేశానికి రావాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) బీసీసీఐని కోరింది. అదే ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు