IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ కొనసాగుతున్నది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతుండగా.. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పలువురు బ్యాటర్లు లాంగ్ సిక్సర్లు బాదుతుండడంతో ఆన్ ఫీల�
Sanju Samson : సంజూ శాంసన్కు 24 లక్షల జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ వేశారు. ఆ మ్యాచ్లో రాజస్తాన్ జట్టు 58 రన్స్ తేడాతో ఓడిపోయింది.
GT vs RR | లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో జైశ్వాల్(6) వికెట్ను కోల్పోయింది. అర్షద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రెండో బంతికి రషీద్ఖాన్కు క్యాచ్ ఇచ్చి జైశ్వాల్ �
GT vs RR | ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 218 పరుగుల �
GT vs RR | ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ను ఎంచుకుంది.
Glenn Maxwell | చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ జరిమానా విధించారు. మాక్స్వెల్కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమ
ఐపీఎల్-18లో తొలి మూడు మ్యాచ్లకు స్పెషలిస్ట్ బ్యాటర్గానే కొనసాగిన సంజూ శాంసన్.. తిరిగి రాజస్థాన్ రాయల్స్కు సారథిగా వ్యవహరించనున్నాడు. కుడిచేతి చూపుడు వేలికి గాయం కారణంగా రెండు వారాల పాటు వికెట్ క�
ఈ ఏడాది స్వదేశంలో భారత క్రికెట్ జట్టు ఆతిథ్యమివ్వబోయే క్రికెట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. అక్టోబర్లో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడనున్న టీమ్ఇండియా.. నవంబర్-డిసెంబర్�
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్కు బీసీసీఐ షాకిచ్చింది. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతడు.. కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ను ఔట్ చేయగానే అతడి వద్దకు వెళ్లి పెన్ను పేపర్తో ఏద�
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
Digvesh Singh Rathi: ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాతీకి .. బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించ�
అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్ను వదిలివెళ్తామని సన్రైజర్స్ విడుదల చేస�