New Test Captain | రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా రెడ్బాల్ ఫార్మాట్లో కెప్టెన్ ఎవరు ? అనే చర్చ సాగుతున్నది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవ
దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రకటనతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరం�
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకనున్నాడా? ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన కోహ్లీ.. టెస్టుల నుంచీ తప్పుకునేందుకు సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వి
Team India : సుదీర్ఘ ఫార్మాట్కు రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందే నయా సారథిని నియమించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప�
IPL 2025 : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ను వారం పాటు వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితి ఏంటీ? అనేది ఇప్పుడు అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యజమానులకు అంతుచిక్కడం లేదు. అయితే.. బీ�
Virat Kohli | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోడుతున్నాడని.. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. అయితే, బోర్డ�
WTC Final | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-2027 సైకిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ను భారత్లోనే పరిశీలిస్తున్నది. డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్ ఫైనల్ 2021లో సౌతాంప్టన్లో, రెండో ఎడిషన్ ఫైనల్ 2023లో ఓవల్లో జర
UAE - PCB : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2025) మ్యాచ్లను తమ దేశంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపిండం లేదు.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు త�
BCCI | ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్కాస్టింగ్ స్టాఫ్ని వందే భారత్
IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�