ధనాధన్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 షెడ్యూల్ వచ్చేసింది. కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం సాయంత్రం ఐపీఎల్-18వ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది.
కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఓ కీలక ఆటగాడు బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కి భారీ లగేజీని స్వదేశానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పర్య
Indian Cricketer: ఆస్ట్రేలియా టూరుకు ఓ ఇండియన్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లాడు. దీంతో అదనంగా 150 కేజీల లగేజీ ఛార్జీలు బీసీసీఐ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రావెల్ పాలసీ తీసుకొచ్చింద
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అనేది మంగళవారం తేలనుంది. వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న బుమ్రా న�
ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న �
Rohit Sharma | టీమ్ఇండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ వీడ్కోలుకు సమయం ఆసన్నమవుతోందా? ఇటీవల కాలంలో వరుస సిరీస్ ఓటములకు తోడు వ్యక్తిగతంగా పేలవ ఫామ్, వయసు, ఇతరత్రా కారణాలతో రోహి�
టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఆర్చర్ వేసిన బంతి శాంసన్ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది.
పొట్టి క్రికెట్ పండుగ ఐపీఎల్ - 2025కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ వారంలోనే విడుదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న ఇంగ్లండ్తో తొలి వన్డే ముగిసిన అనంతరం బీసీసీఐ.. ఐపీఎల్-18 షెడ్యూల్ను విడుదల చేసే అవకాశము�
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచ�
Sachin Tendulkar | టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్ను అవార్డుతో సత్కరించనున్న�
Champions Trophy | పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ జరుగనున్నది. అంతకు ముందు 16న లాహోర్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే, టీమిండియా కెప్టెన్ రో
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అండర్-17 టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది. సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్�