Yo Yo Test | టీమిండియా వరుస సిరీస్లలో ఓటమి చవిచూసింది. మరీ ముఖ్యంగా హెడ్కోచ్గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగా లేదు. ఆటగాళ్ల పేలవమైన ఫామ్ కారణంగా వరుస సిరీస్�
Batting Coach | గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ హెడ్కోచ్గా నియామకమయ్యాడు. ఆ తర్వాత బౌలింగ్ కోచ్గా మోర్కెల్ బాధ్యతలు తీసుకోగా.. అభి�
వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొ
Devjit Saikia | టెస్టుల్లో భారత జట్టు ఇబ్బందిపడుతోందని బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా అంగీకరించారు. రెడ్ బాల్ ఫార్మాట్లో జట్టు మళ్లీ గాడినపడడం ఓ సవాల్గా అని పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింద�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్�
త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దేవ్జిత్ సైకియా నియామకమయ్యారు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సైకియా ఎన్నికయ్యారు.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కా�
KL Rahul: ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆ వికెట్ కీపర్, బ్యాటర్కు రెస్ట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. ఇప్పుడు
Team India | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్లో భారత బ్యాటింగ్ లైనప్పై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకా
Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్కప్గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్ర�
టెస్టు క్రికెట్ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టె�